అన్ని వాహనాలను ఒకేచోట కొనుగోలుదారులకు అందించే ఉద్దేశంలో భాగంగా జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..నూతనంగా రిటైల్.నెక్ట్స్ పేరుతో సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది.
దేశంలో వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు తగ్గుముఖం పట్టాయి. 2022 డిసెంబర్తో పోల్చితే 2023 డిసెంబర్లో 16 శాతం పడిపోయినట్టు తేలింది. ఐటీ, బీపీవో, విద్య, రిటైల్, ఆరోగ్య సంరక్షణ రంగాల్లోని కంపెనీలు ఆచితూచి అడుగులు వే�
జాబ్ మార్కెట్ కోలుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుత 2024 సంవత్సరంలో దేశీయంగా నియామకాలు 8.3 శాతం పెరుగుతాయని ఫౌండిట్ యాన్యువల్ ట్రెండ్స్ తాజా రిపోర్ట్లో తెలిపింది.
ధరలు కొండెక్కికూర్చున్నాయని స్వయాన కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ధరల దెబ్బకు వినియోగదారు విలవిలలాడుతున్న తీరును రిటైల్, హోల్సేల్ ద్రవ్యోల్బణం డాటాలు రెండూ కళ్ల
బ్రిటన్లోని అతిపెద్ద ఆర్థిక సేవల గ్రూపుల్లో లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ ఒకటి. కోట్లాది కస్టమర్లకు సేవలందిస్తున్న ఈ గ్రూపులో వేలాది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంతటి పేరున్న గ్రూప్.. హైదరాబాద్లో ఓ �
ఐటీ దిగ్గజం టీసీఎస్ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని చేరుకోలేకపోయాయి. 2022-23 నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం అంతక్రితం ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 16.9 శాతం వృద్ధిచెంది రూ. 59,162 కోట్లకు చేరింది. నికర లాభం 14.8 శా�
దేశంలో 5జీ సేవలు ఇటీవలే లాంఛనంగా ప్రారంభమయ్యాయి. దీంతో ప్రస్తుత 4జీ కంటే ఎంతో వేగంగా ఉండే ఈ 5జీ ఆధారంగా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు వస్తాయని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 10: ఇంజినీరింగ్ సేవలు అందిస్తున్న క్వాలిటెస్ట్..హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ టెస్టింగ్ సంస్థ జెన్క్యూను కొనుగోలు చేసింది. భారత్లో వ్యాపారాన్ని మరింత విస్తరించడంలో భాగంగా ఈ క�
దేశీయ మార్కెట్లో ప్యాసింజర్ వాహన రిటైల్ అమ్మకాలు మళ్లీ పట్టాలెక్కాయి. గత నెలలో ఆటో సేల్స్ జోరుగా సాగినట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. జూన్లో 40 శాతం వాహన విక
కమర్షియల్ గ్యాస్, నిత్యావసరాల ధరలు పెరగడంతో టీ స్టాల్, టిఫిన్ సెంటర్ నిర్వహించడం భారంగా మారిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో న
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 25 నుంచి 31 వరకు పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో సీపీఐ రాష్ట్�
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకూ మండిపోతున్నాయి. ప్రత్యేకించి కూరగాయల ధరలు గత 30 రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ధరల భారంతో దేశంలోని ప్రతి 10 కుటుంబాల్లో దాదాపు 9 కుటుంబాలు సతమతమవుతున్నట్టు