తాజాగా వెలువడిన ద్రవ్యోల్బణం గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని, చాలావరకూ విదేశీ పరిణామాల కారణంగా దేశంలోకి దిగుమతైన ఈ ద్రవ్యోల్బణాన్ని ఇక్కడ అదుపు చేయడానికి చర్యలు చేపట్టాలని క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ �
కరోనా వైరస్ దెబ్బకు మందగమనంలోకి జారుకున్న దేశీయ రిటైల్ వ్యాపారం పుంజుకుంటున్నది. గతేడాది ఫిబ్రవరితో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అమ్మకాలు 10 శాతం పెరిగాయని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్) సో�
ఫిబ్రవరిలో ఇటు టోకు ధరలు, అటు రిటైల్ ధరల మోత మోగింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నెలలో టోకు ద్రవ్యోల్బణం 13.11 శాతానికి చేరింది. వరుసగా రెండు నెలలపాటు స్వల్పంగా
రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లోకి పెట్టుబడుల్ని పెంచుతున్నారని ఆర్థిక సర్వే వెల్లడించింది. దీంతో 2021 ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్లో వ్యక్తిగత ఇన్వెస్టర్ల టర్నోవర్ 39 శాతం న
హైదరాబాద్, జూన్ 15:పేమెంట్స్ సొల్యూషన్స్ అందించడంలో అగ్రగామి అయిన ఇన్నోవిటి సరికొత్త యాప్ ను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణారాష్ట్రాల్లోని స్థానిక మొబైల్ డీలర్ల కోసం భారతదేశప
ముంబై ,మే 4: దేశంలో డిజిటల్ చెల్లింపులు నిరంతరం అభివృద్ధి చెందుతుండగా కోవిడ్ నేపథ్యంలో ఇప్పుడు క్యూఆర్ కోడ్లను అనుమతిస్తుండటంతో రిటైల్ చెల్లింపుల విభాగంలో కూడా యూపీఐ చెల్లింపులు మరింత పెరుగుతాయని
న్యూఢిల్లీ: దేశీయ రిటైల్ రంగంలో ఆధిపత్యం కోసం అటు గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ రిటైల్ పోటీ పడుతున్నాయి. రిటైల్ మార్కెట్పై పట్టు సాధించ