జిల్లాలో ఫిబ్రవరి ఒకటి నుంచి 15వ వరకు మూడు దఫాల్లో జరిగే ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని ప్
విద్యార్థులకు మంచి విద్యా బోధన తప్పకుండా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తాను విద్యార్థి దశ నుంచే రాజకీయాలలోకి వచ్చిన వాన్నని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్యార్థుల అందించే వి�
రాష్ట్ర ప్రభుత్వానికి పేపర్ లీకేజీల భయం పట్టుకున్నది. దీంతో ఇప్పటి నుంచే అధికారులను అప్రమత్తం చేస్తున్నది. ఎలాంటి లీకేజీలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది.
Inter Exams | హైదరాబాద్ : ఇంటర్ పరీక్షలకు హాజరయ్యేందుకు ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు గడువు పొడిగించింది. డిసెంబర్ 30వ తేదీతో ముగియనున్న ఈ గడువును జనవరి 3వ తేదీ వరకు పెంచినట్లు ఇంటర్మీ�
ఇంటర్ వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ను ఇంటర్బోర్డు కార్యదర్శి శృతి ఓజా గురువారం విడుదల చేశారు. ఫిబ్ర�
TS Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ ఫస్టియర్, ఫిబ్రవరి 29వ తేదీ న�
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2024 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ జనవరిలో, ఫిబ్రవరి 1న ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ బోర్డు రూపొందించ
వార్షిక పరీక్షలకు మూడు షెడ్యూళ్లను ఇంటర్మీడియట్ బోర్డు ప్రతిపాదించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28, మార్చి 1, మార్చి 5 తేదీల నుంచి పరీక్షలను ప్రారంభించేలా రూపొందించిన షెడ్యూళ్ల నివేదికను ప్రభుత్వానికి పంపి�
Exams Schedule | ఏపీలో పది, ఇంటర్ పరీక్షల(Exams) షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక నెలరోజుల ముందుగానే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
CM Revant Reddy | త్వరలో జరుగనున్న పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Inter Exam Fee | ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కోర్సులకు సంబంధించి, వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న నేపథ
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో చదువకుండా హాజరు మిహాయింపు ద్వారా ఇంటర్ పరీక్షలు రాసే అవకాశాన్ని ఇంటర్బోర్డు కల్పించింది. నేరుగా పరీక్ష ఫీజు చెల్లించి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే అవకాశానిచ్చింది.
పది, ఇంటర్ పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధించని విద్యార్థుల ఆత్మహత్యలను నిరోధించేందుకు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
TS Inter | హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఈ నెల 9వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఆయా కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు పరీక్ష ఫీజు చెల్లింపు గడ�