ఇంటర్ వార్షిక పరీక్షల్లో నిమిషం నిబంధనను బోర్డు సడలించింది. పరీక్ష ప్రారంభానికి అంటే ఉదయం 9 గంటలకు... ఆ తర్వాత 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులనూ అనుమతించనున్నట్టు తెలిపింది.
Inter Exams | హైదరాబాద్: ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్. వార్షిక పరీక్షలకు హాజరయ్యే వారికి ఉన్న నిమిషం నిబంధనను ఇంటర్ బోర్డు సడలించింది. ఆలస్యంగా వచ్చే వారిని కూడా పరీక్షకు అనుమతించాలని కీలక నిర్ణయం తీసుకు�
ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. నిమిషం నిబంధన ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేక పలువురు ఎగ్జామ్స్ (Inter Exams) రాయలేకపోతున్నారు.
ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బుధవారం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. ఉదయం 8.15 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి వి
రంగారెడ్డిజిల్లాలో 195 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు సజావుగా జరిగాయి. బుధవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 74,875మంది విద్యార్థులకుగాను, 772 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్స రం పరీక్షలకు 7,055 మందికి 6,642 మంది హాజరయ్యారు. 413 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్మీడ
మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఐఈవో శ్రీధర్సుమన్ పర్యవేక్షించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఇంటర్ మొదటి సంవత్సరం రెండో భాష పేపర్-1 పరీక్షకు మొత్తం 34,463 మంది విద్యార్థులకు గానూ 32,878 మంది హాజరుకాగా 1589 మంది గై�
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాజరుకు సంబంధించి అధికారులు నిమిషం నిబంధన అమలు చేయడంతో.. బుధవారం ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షను ఇద్దరు విద్యార్థులు రాయలేకపోయారు.
Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు(సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1) ప్రశాంతంగా ముగిసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వెల్లడించారు.