ఇంటర్ పరీక్షలకు మాధ్యమిక విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
Inter Exams | హైదరాబాద్ : ఇంటర్మీడియట్ విద్యార్థులు( Inter Students ) ఒత్తిడి, భయాందోళనలకు లోను కాకుండా పరీక్షలకు హాజరై విజయం సాధించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra reddy ) పిలుపునిచ్చారు. ఇంటర్మీడి�
ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు డీఐఈవో కాక మాధవరావు తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
ఈనెల 15 నుంచి ఇంటర్ పరీక్షలు, ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పరీక్షలు ఈ నెల 15 న ప్రారంభమై, ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. మొత్తం 9,51,022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
TSBIE | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు( Inter Board ) వెబ్సైట్లో విద్యార్థుల హాల్ టికెట్లు( Hall Tickets ) అప్లోడ్ చేసినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. హాల్ టికెట్లలో తప్పులుంటే విద్యార్థులు సరి చేసుకోవాలని
ఇంటర్ పరీక్షలపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన తరగతులను ఈ నెల 9 నుంచి టీ సాట్లో ప్రసారం చేయనున్నట్టు టీ సాట్ సీఈవో రాంపురం శైలేశ్రెడ్డి ప్రకటించారు.
TSBIE | తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ ప్రవేశాల గడువును మరోసారి పొడిగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ కాలేజీల్లో ఫ�
Inter Exams | రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను 2023 మార్చిలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సోమవారం నుంచి ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు.
Intermediate Board | తెలంగాణ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్కు సంబంధించి పరీక్ష ఫీజును ఈ నెల 14 నుంచి 30వ తేదీ లోపు స్వీకరించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం