ఈనెల 15 నుంచి ఇంటర్ పరీక్షలు, ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పరీక్షలు ఈ నెల 15 న ప్రారంభమై, ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. మొత్తం 9,51,022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
TSBIE | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు( Inter Board ) వెబ్సైట్లో విద్యార్థుల హాల్ టికెట్లు( Hall Tickets ) అప్లోడ్ చేసినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. హాల్ టికెట్లలో తప్పులుంటే విద్యార్థులు సరి చేసుకోవాలని
ఇంటర్ పరీక్షలపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన తరగతులను ఈ నెల 9 నుంచి టీ సాట్లో ప్రసారం చేయనున్నట్టు టీ సాట్ సీఈవో రాంపురం శైలేశ్రెడ్డి ప్రకటించారు.
TSBIE | తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ ప్రవేశాల గడువును మరోసారి పొడిగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ కాలేజీల్లో ఫ�
Inter Exams | రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను 2023 మార్చిలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సోమవారం నుంచి ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు.
Intermediate Board | తెలంగాణ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్కు సంబంధించి పరీక్ష ఫీజును ఈ నెల 14 నుంచి 30వ తేదీ లోపు స్వీకరించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం
Inter Exams | తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది 100 శాతం సిలబస్తో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. వంద
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును పొడిగిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రకటించారు. ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 8వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో �
హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మంగళవారంతో ముగియనున్నాయి. ఫస్టియర్, సెకండియర్లో కలిపి ఈ ఏడాది మొత్తం 9,07,393 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1,443 క
సంగారెడ్డి కలెక్టరేట్, మే 19 : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో భాగంగా మంగళవారం 5గురు విద్యార్థులు డిబార్ అయ్యారు. ద్వితీయ సంవత్సరం చివరి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలో భాగంగా జరిగ�
ఇంటర్ వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్టియర్ రెండోభాష పరీక్ష నిర్వహించారు. తొలిరోజు 95.3 శాతం విద్యార్థులు హాజరుకాగా, నిజామాబాద్ జిల్లాలో ఒక విద్యార్థి మాల్ప్రాక్టీస్కు పాల్ప�