హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించమని ఇం�
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు అమయ్కుమార్, నిఖిల రంగారెడ్డి, ఏప్రిల్ 28, (నమస్తే తెలంగాణ)/పరిగి : ఇంటర్, పదోతరగతి
మెదక్ జిల్లాలో 31 పరీక్ష కేంద్రాలు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి సత్యనారాయణ మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 27 : ఇంటర్మీడియట్ పరీక్ష లను సజావుగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని జిల్లా ఇంటర్ నోడల్ అధికా
ఇంటర్ పరీక్షలు దగ్గర పడ్డాయి. విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎలా చదవాలి..? ఎలా ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలన్నదే విద్యార్థుల తపన. విద్యార్థులకు సహాయపడేందుకు ‘నిపుణ’ తన వంతు సాయంగా...
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వ�
పరీక్షల నిర్వహణ తేదీల్లో స్వల్ప మార్పులు జేఈఈ మెయిన్ తేదీల సవరణతో టైమ్టేబుల్ ముందుకు వేర్వేరుగా పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన ఎస్సెస్సీ, ఇంటర్ అధికారులు హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర�
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సవరించిన పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. ఫస్టియర్ పరీక
రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటర్బోర్డు ప్రతిపాదన హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాలిచ్చే చాయిస్ను మరింత పెంచాలని ఇంటర్బోర్డు భావిస్తున్నది. గతేడాద�
ఫిబ్రవరి 4 వరకు పెంచిన బోర్డు ఫైన్తో 24 వరకు అవకాశం హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఇంటర్ పరీక్ష ఫీజు గడువును ఇంటర్బోర్డు పొడి
TSBIE | ఇంటర్ పరీక్ష ఫీజుల వసూలులో పలు ప్రైవేట్ కాలేజీలు నిబంధనలను అతిక్రమిస్తున్నాయి. విద్యార్థుల నుంచి ఇష్టారీతిన ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఫస్టియర్ విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు రూ. 490 మాత్రమే