మూడేండ్ల తర్వాత పరీక్షలు రాసిన విద్యార్థులు హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలకు తొలిరోజైన సోమవారం 93.5 శాతం విద్యార్థులు హాజరైనట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దేవరాజం భూపాలపల్లి రూరల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేటి (సోమవారం) నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమై
Inter exams | కొవిడ్ జాగ్రత్తలతో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ అన్నారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఈనెల 25 నుంచి జరగనున్నాయి.
హాజీపూర్ : ఈ నెల 25వ తేదీ నుంచి నవంబర్ 3వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను కొవిడ్ నిబంధనలను పాటిస్తు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవా
వీడియో కాన్ఫరెన్స్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరిగి/షాబాద్ : ఈ నెల 25 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన�
కొత్తగూడెం: ఈ నెల25వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారిణి సులోచనారాణి అధికారులతో సమావేశం నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులక
Inter Exams | ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఈ నెల 25 నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు
TS Intermediate Exams | ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా కారణంగా కొంతకాలం ప్రత్యక్ష తరగతులకు దూరమైన సంగతి తెలిసిందే.
TSBIE | తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్లో స్వల్పమార్పులు చోటు చేసుకున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. ఈ నెల 29, 30న జరగాల్సిన పరీక్షలను ఈ �
పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో ఫస్టియర్ పరీక్షలు ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారుల కసరత్తు హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక �