ఉమ్మడి జిల్లాలో 117 కేంద్రాలు ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 28,079 మంది విద్యార్థులు హాజరు మహబూబ్నగర్టౌన్, మే 6 : ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 32 పరీక్షా కేంద్రా�
అన్ని సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు సంగెం/ఖానాపురం, మే 5: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ జీ సునీల్రెడ్డి తెలిపారు. సంగెం ప్రభు�
ఇంటర్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 వరకు జరిగే ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. హైదరాబాద్ జిల్లాలో 1.53 లక్షలు, రంగారెడ్డిలో 1.14 లక్షలు, మేడ్చల్ 1.07 లక్షల మంది విద్యార్థ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించమని ఇం�
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు అమయ్కుమార్, నిఖిల రంగారెడ్డి, ఏప్రిల్ 28, (నమస్తే తెలంగాణ)/పరిగి : ఇంటర్, పదోతరగతి
మెదక్ జిల్లాలో 31 పరీక్ష కేంద్రాలు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి సత్యనారాయణ మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 27 : ఇంటర్మీడియట్ పరీక్ష లను సజావుగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని జిల్లా ఇంటర్ నోడల్ అధికా
ఇంటర్ పరీక్షలు దగ్గర పడ్డాయి. విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎలా చదవాలి..? ఎలా ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలన్నదే విద్యార్థుల తపన. విద్యార్థులకు సహాయపడేందుకు ‘నిపుణ’ తన వంతు సాయంగా...
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వ�
పరీక్షల నిర్వహణ తేదీల్లో స్వల్ప మార్పులు జేఈఈ మెయిన్ తేదీల సవరణతో టైమ్టేబుల్ ముందుకు వేర్వేరుగా పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన ఎస్సెస్సీ, ఇంటర్ అధికారులు హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర�
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సవరించిన పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. ఫస్టియర్ పరీక