ఇంటర్ పరీక్షలపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన తరగతులను ఈ నెల 9 నుంచి టీ సాట్లో ప్రసారం చేయనున్నట్టు టీ సాట్ సీఈవో రాంపురం శైలేశ్రెడ్డి ప్రకటించారు.
TSBIE | తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ ప్రవేశాల గడువును మరోసారి పొడిగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ కాలేజీల్లో ఫ�
Inter Exams | రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను 2023 మార్చిలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సోమవారం నుంచి ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు.
Intermediate Board | తెలంగాణ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్కు సంబంధించి పరీక్ష ఫీజును ఈ నెల 14 నుంచి 30వ తేదీ లోపు స్వీకరించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం
Inter Exams | తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది 100 శాతం సిలబస్తో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. వంద
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును పొడిగిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రకటించారు. ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 8వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో �
హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మంగళవారంతో ముగియనున్నాయి. ఫస్టియర్, సెకండియర్లో కలిపి ఈ ఏడాది మొత్తం 9,07,393 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1,443 క
సంగారెడ్డి కలెక్టరేట్, మే 19 : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో భాగంగా మంగళవారం 5గురు విద్యార్థులు డిబార్ అయ్యారు. ద్వితీయ సంవత్సరం చివరి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలో భాగంగా జరిగ�
ఇంటర్ వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్టియర్ రెండోభాష పరీక్ష నిర్వహించారు. తొలిరోజు 95.3 శాతం విద్యార్థులు హాజరుకాగా, నిజామాబాద్ జిల్లాలో ఒక విద్యార్థి మాల్ప్రాక్టీస్కు పాల్ప�
ఉమ్మడి జిల్లాలో 117 కేంద్రాలు ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 28,079 మంది విద్యార్థులు హాజరు మహబూబ్నగర్టౌన్, మే 6 : ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 32 పరీక్షా కేంద్రా�
అన్ని సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు సంగెం/ఖానాపురం, మే 5: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ జీ సునీల్రెడ్డి తెలిపారు. సంగెం ప్రభు�
ఇంటర్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 వరకు జరిగే ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. హైదరాబాద్ జిల్లాలో 1.53 లక్షలు, రంగారెడ్డిలో 1.14 లక్షలు, మేడ్చల్ 1.07 లక్షల మంది విద్యార్థ