TS Inter Results | హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన(మంగళవారం) ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఫలితాలను విడుద
ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అందుకోసం విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 6,566 మంది అభ�
ఉమ్మడి జిల్లాలో బుధవారంతో ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఈ నెల 28న ప్రథమ, 29న ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్షలు ముగిసిన ఆనందంతో ఎగ్�
Inter Exams | గూగుల్ మ్యాప్స్ను నమ్ముకుని ఓ ఇంటర్ విద్యార్థి మోసపోయాడు. తాను వెళ్లాల్సిన ఎగ్జామ్ సెంటర్కు బదులు వేరే ప్లేస్కు లొకేషన్ చూపించడంతో సరైన సమయంలో పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయాడు. దీంతో త�
Inter Exams | రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష జరగనుంది. దీంతో ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు.
TS Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ వెల్లడించారు. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోమని పేర్కొన్నా రు. విద్యార్థులంతా స
నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 212 కేంద్రాలుండగా.. 1,45,544 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
TSBIE | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు( Inter Board ) వెబ్సైట్లో విద్యార్థుల హాల్ టికెట్లు( Hall Tickets ) అందుబాటులో ఉంచినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ఎస్సెస్సీ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్తో విద్యార్థ�
ఇంటర్ పరీక్షలకు మాధ్యమిక విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
Inter Exams | హైదరాబాద్ : ఇంటర్మీడియట్ విద్యార్థులు( Inter Students ) ఒత్తిడి, భయాందోళనలకు లోను కాకుండా పరీక్షలకు హాజరై విజయం సాధించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra reddy ) పిలుపునిచ్చారు. ఇంటర్మీడి�
ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు డీఐఈవో కాక మాధవరావు తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.