థిన్నర్ డబ్బా పేలిన ఘటనలో తండ్రి, కొడుకు గాయపడ్డారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు లోయల్ ట్యాంక్బండ్ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్లో సంభవించింది
మద్యం మత్తు.. రాంగ్ రూట్లో అతివేగంగా కారును డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తి ఆటోను ఢీకొట్టాడు. నలుగురికి గాయాలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుల కథనం ప్రకారం.. హబ్సిగూడలో ఫుడ్ పాయింట్ నిర్వహించే మౌర్య అ�
పాదచారులను వెనుకవైపు నుంచి ఆటో ఢీకొని ఇద్దరికి గాయాలైన ఘటన రామాయంపేట పోలీస్స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ వద్ద గురువారం జరిగింది. ఎస్సై రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి �
గాయపడిన పిల్లి నేరుగా ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందిన వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది. తూర్పు టర్కీలోని బిట్లిస్ తత్వన్ స్టేట్ ఆస్పత్రిలో ఈ ఘటన జరగ్గా ఈ క్లిప్ను ఆస్పత్రి ఫేస్బుక్
ఏపీలోని అంబేద్కర్-కోనసీమ జిల్లా అంకంపాలెంలో తేనేటీగల దాడిలో 25 మంది మహిళలు గాయపడ్డారు. వీరిలో 10 మంది అపస్మారక స్థితిలోకి చేరుకోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న ది. కార్తిక వనభోజనానికి గ్రామస్థులు సమీప త�
Rohit Sharma | టీ20 వరల్డ్ కప్లో భాగంగా సెమీ ఫైనల్లో అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో టీమ్ ఇండియా తలపడనున్నది. ఈ మ్యాచ్కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ సెషన్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ �
ఈ విషయం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బీహార్ వలస కూలీలపై కాల్పులు జరిగిన ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.