గ్యాస్ సిలిండర్ పేలి ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్స్పెక్టర్ కాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం... లింగంపల్లి రైల్ విహార్ కాలన�
రోడ్డు ప్రమాదంలో మాజీ శాసనమండలి చైర్మన్, బీజేపీ నేత స్వామి గౌడ్ గాయపడ్డారు. శనివారం తిరంగా యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి.. ఇంటికి వెళ్తుండగా, బైక్ స్కిడ్ అయ్యింది
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటిస్తున్న ‘భోలా’ సినిమా చిత్రీకరణలో అపశృతి చోటు చేసుకుంది. ఈ సినిమాలో ట్రక్ ఛేజింగ్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో నాయిక టబూకు గాయాలయ్యాయి. యాక్షన్ సీక్వెన్సుల చిత్రీకరణ �
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచకు చెందిన లక్కం వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ లక్కం వెంకన్న, సుభద్ర దంప�
మణుగూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-లారీ ఎదురుదెరుగా బలంగా ఢీకొన్నాయి. వీటి డ్రైవర్లు ఇద్దరూ మృతిచెందారు. ఐదుగురికి తీవ్రంగా, 10 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీ పరి
రామాయంపేట, మే 30 : అదుపుతప్పి గోధుమల లారీ బోల్తాపడ్డ సంఘటన సోమవారం తెల్లవారుజామున మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని అలహాబాద్ నుంచి హైదరాబాద్ �
ఏపీలోని వైఎస్సార్ జిల్లా బీ కోడూరు మండలం మేకవారిపల్లిలో ల్యాప్టాప్ పేలి సాఫ్ట్వేర్ ఉద్యోగినికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన సుమతి వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నది. సోమవారం ఉదయం ల్యాప్టాప్�