Overhead water tank falls | రైల్వే ప్లాట్ఫారమ్పై వాటర్ ట్యాంక్ కూలింది. (Overhead water tank falls) ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రయాణికుల్లో కొందరు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు రైల్వే ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
Special prayers | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) త్వరగా కోలుకోవాలని వికారాబాద్ జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) శుక్రవారం పూజలు నిర్వహించారు.
Acid Attack | ప్రేమకు అంగీకరించ లేదన్న కోపంతో యువతి, ఆమె తల్లిపై ఒక వ్యక్తి యాసిడ్తో దాడి చేశాడు. (Acid Attack) గాయపడిన వారిద్దరూ చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
గొడవల్లో గాయపడ్డ తన తండ్రిని రక్షించుకోవడానికి 14 ఏండ్ల బాలిక పెద్ద సాహసమే చేసింది. చికిత్స చేయించడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేని దైన్య పరిస్థితుల్లో తండ్రిని రిక్షాలో ఎక్కించుకుని 35 కిలోమీటర్లు తొక�
Manipur | బీజేపీ పాలిత మణిపూర్ (Manipur)లో హింసాత్మక సంఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర మంత్రి ఇంటి బయట బాంబు పేలింది. ఈ సంఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( సీఆర్పీఎఫ్) జవాన్, ఒక మహిళ గాయపడ్డారు.
పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. హజారా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి బోల్తాపడిన ప్రమాదంలో 33 మంది ప్రయాణికులు మృతి చెందగా, 80 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు.
వేర్వేరు జిల్లాల్లో శనివారం వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. వాటి దాడిలో ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని 25వ వార్డుకు చెందిన ప
Tirupati | అలిపిరి నడక మార్గంలో చిరుత(Leopard) దాడిలో గాయపడిన చిన్నారి కౌశిక్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో అతడిని శుక్రవారం వైద్యులు డిశ్చార్జి చేశారు.
Buses Collision: రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 75 మందికి గాయాలు అయ్యాయి. న్యూయార్క్ సిటీలో ఈ ఘటన జరిగింది. డబుల్ డక్కర్ బస్సులో జనం కిక్కిరిసి ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేర్పించారు.