గాయపడిన పిల్లి నేరుగా ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందిన వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది. తూర్పు టర్కీలోని బిట్లిస్ తత్వన్ స్టేట్ ఆస్పత్రిలో ఈ ఘటన జరగ్గా ఈ క్లిప్ను ఆస్పత్రి ఫేస్బుక్
ఏపీలోని అంబేద్కర్-కోనసీమ జిల్లా అంకంపాలెంలో తేనేటీగల దాడిలో 25 మంది మహిళలు గాయపడ్డారు. వీరిలో 10 మంది అపస్మారక స్థితిలోకి చేరుకోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న ది. కార్తిక వనభోజనానికి గ్రామస్థులు సమీప త�
Rohit Sharma | టీ20 వరల్డ్ కప్లో భాగంగా సెమీ ఫైనల్లో అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో టీమ్ ఇండియా తలపడనున్నది. ఈ మ్యాచ్కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ సెషన్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ �
ఈ విషయం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బీహార్ వలస కూలీలపై కాల్పులు జరిగిన ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
గ్యాస్ సిలిండర్ పేలి ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్స్పెక్టర్ కాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం... లింగంపల్లి రైల్ విహార్ కాలన�