Maoist attack | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ధర్బా వద్ద పోలీసు క్యాంపుపై మావోయిస్టుల మెరుపు దాడి (Maoist attack) చేశారు. దీంతో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. న్యూయార్క్ నగరం బ్రూక్లిన్ సబ్వే రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని దుండగుడు ఉన్నట్టుండి కాల్పులకు తెగబడ్డాడు. మంగళవారం ఉదయం రద్దీగా ఉండే సమయంలో ఈ ఘట న చోటుచేసుక�
అమరావతి: గుంటూరు జిల్లా గురజాల మండలంలో గుర్తు తెలియని దుండగుడు మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మాడుగుల గ్రామంలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఓ ఇంటి వద్దకు వచ్చ�
అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఢీకొన్న వాహనంలోనే ఉన్న ఎమ్మెల్సీ ఒక ప్రజాప్రతినిధిగా స్పందించి వృద్ధుడిని ఆస్పత్రికి తరలించకుండా అక్కడి నుంచి తప్పుకున్న వైనం అనంతపురంలో చోటు చేసుకు�
Lebanon explosion | లెబనాన్ దేశంలోని టైర్ అనే నగరంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో దాదాపు 12 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారని, అనేక మంది మరణించారని
మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్ గా పని చేసి మంచి పేరు సంపాదించిన మోహనన్ కుమార్తె మాళవిక. తండ్రి స్వయానా డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ కావడంతో ముంబై విల్సన్ కాలేజీలో మాస్ మీడియా పూర్తి చేసిన ఆమె తరువ�
సుల్తాన్బజార్ : వికారాబాద్లోని కుల్కచర్ల గ్రామంలో ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడడంతో అందు లో ప్రయాణీస్తున్న విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. గాయపడిన విద్యార్థులకు ఉస్మానియా దవాఖానలో చికిత�
Sirpur paper mill | కాగజ్నగర్ సిర్పూర్ పేపర్ మిల్లులో (Sirpur paper mill) ప్రమాదం జరిగింది. పేపర్ మిల్లులోని ట్రాన్స్ఫార్మర్ (Transformer) పేలడంతో
షాబాద్ : ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలైన సంఘటన షాబాద్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దవేడు గ్రామానికి చెందిన ఎనిమిదిమంది శుక్రవారం �
సోన్ : సోన్ మండలంలో తాసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న ఆరిఫా సుల్తానాకు చెందిన కారు శుక్రవారం గంజాల్ టోల్ప్లాజా వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. కారులో ప్రయాణిస్తున్న ఆమె తలకు, చేయికి గాయాలయ్యాయి. ని
ఎల్బీనగర్: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మరణించిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం భుక్యా వసంత్కుమార్ (40) అనే కూలి నాగోలు
చండీగఢ్: స్కూలు పైకప్పు కూలడంతో 25 మంది విద్యార్థులు గాయపడ్డారు. హర్యానాలోని సోన్పట్లో గురువారం ఈ ఘటన జరిగింది. గన్నౌర్లోని ప్రభుత్వ పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో తరగతిలోని విద్యార్థు
బంజారాహిల్స్ : బకెట్లో ఉన్న వేడినీళ్లు మీదపడడంతో బాలుడికి తీవ్రగాయలయిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్లోని బీజేఆర్నగర్లో