Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గాయపడిన వారిలో ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు మరణించారు. తీవ్రంగా గాయపడిన రోగి వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మంగళవారం �
కోరుట్లలో లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న బస్సు లారీ వెనుక భాగాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పదిమంది గాయపడ�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలి.. ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. రూ.80 కోట్లతో నిర్మిస్తున్న ఓవర్బ్రిడ్జ్పై కార్మికులు కాంక్రీట్ పనులు చేస్తుండగా.. ఆదివారం మధ్యాహ్నం �
ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి యువకుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చెదలు ప్రవీణ్ (30) తన కొడుకుతో కలిసి వ్యవసాయ పొలంలో పనులు ముగించుకుని �
మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని ఆర్ పేట శివారులో గల శివాలయం సమీపంలో 63వ జాతి రహదారిపై జరిగిన ప్రమాదంలో ఆర పేట గ్రామానికి చెందిన చక్రాల రాజం( 55)కు తీవ్ర గాయాలయ్యాయి .
రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన రెండు బైకులను, అక్కడే చాయి తాగుతున్న ఇద్దరిని కారు ఢీకొట్టిన ఘటనలో బైకులు ధ్వంసమవడంతో పాటు ఇద్దరికి గాయాయాలయ్యాయి. ఈ ఘటన మాచారెడ్డి మండలంలోని గజ్యనాయక్ తండా చౌరస్తా లో శుక్
E-Rickshaw Topples On Women | రోడ్డు మలుపులో ఎలక్ట్రిక్ ఆటో అదుపుతప్పింది. ఒక పక్కకు బోల్తాపడింది. అక్కడున్న ఇద్దరు మహిళలు, చిన్నారిపై ఆటో పడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Mob Violence In Bihar | బీహార్లో రెండు చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. గ్రామస్తులు రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ సంఘటనల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీస్ బలగాలను మోహరించారు.
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఇద్దులాపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల కథనం ప్రకారం.. జమ్మికుంట నుండి గోదావరిఖనికి వెళ్తున్న కారు ఇదిలాపూర్ గ్రామ శివారులో
Road Accident | మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
PEDDAPALLY | పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 09: పెద్దపల్లి మండలం లోని ముత్తారం గ్రామానికి చెందిన బాలసాని జంపయ్య గౌడ్ ( 46) గీత కార్మికుడు బుధవారం ప్రమాద వశాత్తు తాటి చెట్టు పై నుండి జారి పడి తలకు కాళ్లు చేతులకు తీవ్ర గాయాల�
Kamakhya Express | కామాఖ్య ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 11 బోగీలు పట్టాల పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.