చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో దుడ్డేల పోచమ్మ వృద్ధురాలిపై పందులు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచాయి. గ్రామపంచాయతీ సమీపంలో ఉన్న వృద్ధురాలు కిరాణా షాప్ కి వెళ్లి తిరిగి వస్తుండగా పందులు ఒకేసారి ద
Couple Fight Turns Violent | భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇది హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో కత్తి గాయాల వల్ల భర్త మరణించాడు. భార్య, అతడి సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
School Roof Falls | ప్రభుత్వ స్కూల్లోని క్లాస్ రూమ్లో స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. సిమెంట్ శిథిలాలు పడటంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కోరుట్ల పట్టణంలోని మెట్పల్లి రోడ్డు ఆదర్శనగర్ మూలమలుపు వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఆదర్శనగర్ మూలమలుపు వద్ద కారు ట�
Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గాయపడిన వారిలో ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు మరణించారు. తీవ్రంగా గాయపడిన రోగి వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మంగళవారం �
కోరుట్లలో లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న బస్సు లారీ వెనుక భాగాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పదిమంది గాయపడ�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలి.. ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. రూ.80 కోట్లతో నిర్మిస్తున్న ఓవర్బ్రిడ్జ్పై కార్మికులు కాంక్రీట్ పనులు చేస్తుండగా.. ఆదివారం మధ్యాహ్నం �
ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి యువకుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చెదలు ప్రవీణ్ (30) తన కొడుకుతో కలిసి వ్యవసాయ పొలంలో పనులు ముగించుకుని �
మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని ఆర్ పేట శివారులో గల శివాలయం సమీపంలో 63వ జాతి రహదారిపై జరిగిన ప్రమాదంలో ఆర పేట గ్రామానికి చెందిన చక్రాల రాజం( 55)కు తీవ్ర గాయాలయ్యాయి .
రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన రెండు బైకులను, అక్కడే చాయి తాగుతున్న ఇద్దరిని కారు ఢీకొట్టిన ఘటనలో బైకులు ధ్వంసమవడంతో పాటు ఇద్దరికి గాయాయాలయ్యాయి. ఈ ఘటన మాచారెడ్డి మండలంలోని గజ్యనాయక్ తండా చౌరస్తా లో శుక్