ధరల కట్టడిని ఆర్బీఐ కాకుండా కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని, మోదీ దౌత్యంతో ముడిచమురును రష్యా నుంచి చౌకగా కొనుగోలు చేస్తూ ధరల్ని అదుపు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గొప్పలుచెప్�
దేశ ఆర్థిక వ్యవస్థపై బీవోబీ రిపోర్ట్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రెండంకెల్లో జీడీపీ వృద్ధిని సాధించి, ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా స్థానం దక్కించుకున్న భారత్ మున్ముందు
ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో మెగా ర్యాలీని నిర్వహిస్తోందని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో సహా అనేక సమస్యలపై కేంద్రాన్ని నిలదీసిన ఆయన.. ఈ దేశం ఎలా పుర
జూలైలో 30 బి.డాలర్లకు తగ్గిన బంగారం దిగుమతులు న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశ ఎగుమతులు-దిగుమతుల మధ్య అంతరం ఎంతకూ దిగడం లేదు. నిరుడుతో పోల్చితే గత నెలలో వాణిజ్య లోటు దాదాపు మూడింతలు ఎగిసింది. జూలైలో 30 బిలియన్ డాలర్
మీ పిల్లల ఉన్నత చదువుకు ఎంత దాయాలి? 21 ఏండ్ల సుమకు అమెరికాలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో సీటు దొరికింది. అదికూడా మెరిట్లోనే దక్కింది. అయితే తల్లిదండ్రులదేమో మధ్యతరగతి కుటుంబం. ఇప్పటికే తమ స్థోమతకి మించి చది�
దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్న దరిద్రపు ప్రభుత్వంగా మోదీ సర్కారు చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. నరేంద్రమోదీ అస్తవ్యస్�
దేశ ఎగుమతులు-దిగుమతుల మధ్యనున్న వాణిజ్య అంతరం అంతకంతకూ పెరుగుతూపోతున్నది. కేంద్రం అనాలోచిత నిర్ణయాలు.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుకు దారితీశాయి. మోదీ సర్కారు జోక్యంతో ప
కేంద్రం ఇష్టారీతిగా పెంచుతున్న నిత్యావసర సరుకుల ధరలతో పేదల బతుకు ప్రశ్నార్థకంగా మారిందని రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష ఉపనేత కేఆర్ సురేశ్రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాల కారణంగా వ�
ఇతర కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి బలంగానే.. కేంద్ర ప్రభుత్వ చర్యలతోనే ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉంది పేదలు వినియోగించే ఏవస్తువుపైనా పన్ను వేయలేదు పార్లమెంట్ సాక్షిగా ఆర్థికమంత్రి నిర్మల అసత్య ప్రవచనాలు న్�