ప్రభుత్వం అంటే ప్రజలకు మేలు చేయాలి. పాలకుడు తనను నమ్మిన ఓటర్లకు న్యాయం చేయాలి. కానీ.. ప్రధాని మోదీకి, బీజేపీ ప్రభుత్వానికి ప్రజల రక్తాన్ని పీల్చడం మాత్రమే తెలుసు. ఎనిమిదేండ్ల పాలనను చూస్తే ఇది స్పష్టంగా అ�
వ్యవసాయ సంక్షోభం, సాగుభూమి తగ్గుదల, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తదితర కారణాల వల్ల ప్రపంచం ద్రవ్యోల్బణం గుప్పిట్లో చిక్కుకున్నది. ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్-19 కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా దిగజా�
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతం దిగువన ఉంచడంలో ఎందుకు విఫలమయ్యామో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్బ్యాంక్ ఒక సంజాయిషీ లేఖ పంపనుంది. వివిధ అంశాల్ని చర్చించి, లేఖలో పొందుపర్చేందుకు ఆర్బీఐ గవర్నర
IPSOS Survey | ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పలురకాల సమస్యలతో ఆందోళనకు
గురవుతున్నారు. నిరుద్యోగం, పెరుగుతున్న ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ అంశంపై భారత్లో
నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు
minister ktr:సరైన ఆర్థిక విధానాన్ని అమలు చేయలేకపోయిన బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన 45 రోజుల్లోనే ఆమె తన పదవికి రాజీనామా చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని మంత్
France inflation | ఐరోపాలో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకున్నది. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజానీకం బతుకులు ఈడ్వలేక రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. చమురు కంపెనీల ఉద్యోగులు విధులు బహిష్కరించారు. జీతాలు పెంచాల్�
2022 తొలినాళ్లలో చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం అత్యంత గరిష్ఠ స్థాయికి చేరింది. 1980 నుంచి ద్రవ్యోల్బణం ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి అని ‘ఎకనమిక్ ఔట్లుక్' నివేదిక పేర్కొనడాన్ని బట్టి ధరల పెరుగుదల ఎంత తీవ్ర�
అధిక పన్నులు, అస్తవ్యస్థ విధానాలతో నిత్యావసరాల ధరల్ని కొండెక్కించి సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మధ్య తరగతి ప్రజల సొంత ఇంటి కలను కూడా చిదిమేస్తున్నది.
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం మరింత దిగజారింది. ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో 30 పైసలు పడిపోయి తొలిసారిగా 81ని దాటింది. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా 81.09 వద్ద నిలిచింది. ఇంటర్ బ్యాంక్
బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ప్రజాదరణ లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ శివారెడ్డిగూడలోని బంధన్ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివ