వాణిజ్య వర్గాలకు, కార్పొరేట్లకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్న మోదీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు మాత్రం మొండిచేయి చూపిస్తున్నది. 2019లో ఒక్క దెబ్బతో కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గ�
దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నా, నిరుద్యోగం అకాశన్నంటుతున్నా, రూపాయి విలువ పడిపోతున్నా.. కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆయా సమస్యల పరిష్కారానికి ఏవిధమైన
ప్రభుత్వం అంటే ప్రజలకు మేలు చేయాలి. పాలకుడు తనను నమ్మిన ఓటర్లకు న్యాయం చేయాలి. కానీ.. ప్రధాని మోదీకి, బీజేపీ ప్రభుత్వానికి ప్రజల రక్తాన్ని పీల్చడం మాత్రమే తెలుసు. ఎనిమిదేండ్ల పాలనను చూస్తే ఇది స్పష్టంగా అ�
వ్యవసాయ సంక్షోభం, సాగుభూమి తగ్గుదల, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తదితర కారణాల వల్ల ప్రపంచం ద్రవ్యోల్బణం గుప్పిట్లో చిక్కుకున్నది. ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్-19 కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా దిగజా�
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతం దిగువన ఉంచడంలో ఎందుకు విఫలమయ్యామో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్బ్యాంక్ ఒక సంజాయిషీ లేఖ పంపనుంది. వివిధ అంశాల్ని చర్చించి, లేఖలో పొందుపర్చేందుకు ఆర్బీఐ గవర్నర
IPSOS Survey | ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పలురకాల సమస్యలతో ఆందోళనకు
గురవుతున్నారు. నిరుద్యోగం, పెరుగుతున్న ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ అంశంపై భారత్లో
నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు
minister ktr:సరైన ఆర్థిక విధానాన్ని అమలు చేయలేకపోయిన బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన 45 రోజుల్లోనే ఆమె తన పదవికి రాజీనామా చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని మంత్
France inflation | ఐరోపాలో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకున్నది. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజానీకం బతుకులు ఈడ్వలేక రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. చమురు కంపెనీల ఉద్యోగులు విధులు బహిష్కరించారు. జీతాలు పెంచాల్�
2022 తొలినాళ్లలో చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం అత్యంత గరిష్ఠ స్థాయికి చేరింది. 1980 నుంచి ద్రవ్యోల్బణం ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి అని ‘ఎకనమిక్ ఔట్లుక్' నివేదిక పేర్కొనడాన్ని బట్టి ధరల పెరుగుదల ఎంత తీవ్ర�
అధిక పన్నులు, అస్తవ్యస్థ విధానాలతో నిత్యావసరాల ధరల్ని కొండెక్కించి సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మధ్య తరగతి ప్రజల సొంత ఇంటి కలను కూడా చిదిమేస్తున్నది.