బీజేపీకి వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు అగ్ని పరీక్షగా నిలవనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఓవైపు ఐక్యంగా ముందుకు వెళ్లేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తు
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పూర్తిగా లౌకిక పార్టీ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం వాషింగ్టన్లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేరళలో ఐయూఎంఎల�
‘దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉన్నది. అంతర్జాతీయ పరిణామాలు, వాతావరణ అనిశ్చిత పరిస్థితులతో వృద్ధిరేటు పడిపోవచ్చు. ద్రవ్యోల్బణం విజృంభించే అవకాశాలూ ఉన్నాయి’ అంటూ సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
సాంకేతిక మార్పులు పెట్టుబడులనూ ప్రభావితం చేస్తున్నాయి. ఇలా పరిచయమైనదే డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. మదుపరులకు ఇదో నూతన శకంగానే చెప్పుకోవచ్చు. నేటి యువతరం సౌకర్యవంతమైన పెట్టుబడులకే ప్రాధాన్యతనిస
వ్యవసాయోత్పత్తుల దిగుబడుల్లో క్షీణత, పెరుగుతున్న ధరలతో ఎగిసిపడే ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ పరిణామాలపట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
Nirmala Sita Raman | ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి అమెరికా ఫెడ్ రిజర్వును అనుసరించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు.
పూర్తి ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ద్రవ్యలోటు లక్ష్యంలో ఫిబ్రవరి చివరికల్లా 82.8 శాతానికి చేరింది. శుక్రవారం కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకా�
Federal Reserve:ఏడాది కాలంలోనే తొమ్మిదోసారి వడ్డీ రేట్లను పెంచింది అమెరికా రిజర్వ్ బ్యాంక్. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు ఈ చర్య తప్పదన్నారు. ఇటీవల ఆ దేశంలోని రెండు మేజర్ బ్యాంక్లను మూసివేసిన
రంజాన్ మాసమంటే ముందుగా గుర్తొచ్చేది హలీం. నోరూరించే ఈ వంటకాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు. అయితే పెరిగిన నిత్యావసర ధరల ప్రభావం ఈ సంవత్సరం హలీంపై పడనున్నది. పెరిగిన నిత్యావసరాలతో
Stocks | వరుసగా ఐదో సెషన్ లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు పెంచుతుందన్న భయంతోపాటు ఆసియా మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరించడంతో ద
SBI Home Loans | ఆర్బీఐ రెపోరేట్ కనుగుణంగా ఎస్బీఐ వడ్డీరేట్లు సవరించింది. ఈ నెల 15 నుంచి పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయి. దీంతో నెలవారీ ఈఎంఐలు భారం కానున్నాయి.