Wheat Prices | పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఓ వైపు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అదే సమయంలో వంటనూనెల ధరలు సైతం పెరుగుతున్నాయి. తాజాగా గోధుమ పిండి ధరలు సైతం పెరుగుతుండడంతో
ఉద్యోగాలు సృష్టించలేని వృద్ధి వ్యర్థమేనని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ స్పష్టంచేశారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నదని కేంద్రం ఊదరగొడుతున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ �
ద్రవ్యోల్బణం దడ పుట్టిస్తున్నది. గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు 4 నెలల గరిష్ఠాన్ని తాకాయి. శుక్రవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జూన్లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బ�
Arvind Kejriwal | తాను ద్రవ్యోల్బణానికి (Inflation) వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
Farmers Protest | తమ డిమాండ్లను పరిష్కరించాలని రైతులు మరోసారి ఆందోళన బాటపట్టారు. పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. ఢిల్లీ సరిహద్దుల్లోకి భారీగా రైతులు వచ్చే అవకాశం ఉండడంతో అడ్డుకునేంద�
సంపాదించే ప్రతీ వ్యక్తి తన కష్టార్జితాన్ని సురక్షితమైన చోటనే ఉంచాలనుకుంటాడు. పిల్లల విద్య, పెండ్లి కోసమో.. తన పదవీ విరమణ అనంతర జీవితావసరాల కోసమో పొదుపు-పెట్టుబడులకు దిగుతూ ఉంటాడు.
RBI | ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి గరిష్ట స్థాయికి పెరిగిన వడ్డీరేట్లు స్థిరంగా ఎంత కాలం కొనసాగుతాయో చెప్పలేమని, కాలమే సమాధానం చెప్పాలంటూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
ఆర్బీఐ తన తాజా ద్రవ్య విధాన సమీక్షలో అధిక ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో నిత్యావసర ధరలపై కాంగ్రెస్ (Jairam Ramesh) భగ్గుమంది
Pakistan's inflation | పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారుతున్నది. నెల నెలకు ద్రవ్యోల్బణం పెరుగుతున్నది. (Pakistan's inflation) ద్రవ్యోల్బణం రేటు ఆగస్టులో 27.4 శాతం ఉండగా సెప్టెంబర్లో 31.4 శాతానికి చేరింది.
Gold Rates | అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు మంగళవారం కూడా తగ్గాయి. 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.60 వేల మార్క్ దిగువకు చేరగా, కిలో వెండి ధర రూ.850 పడిపోయింది.