పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో ఇప్పటికే నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగి సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఇది చాలదన్నట్లు కేంద్రం తాజాగా పాలు, ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులపై 5 శాతం నుంచి 18 శాతం వరకు జీ�
మోదీ పాలనలో 30 ఏండ్లల్లో ఎన్నడూలేని ద్రవ్యోల్బణాన్ని చవిచూశాం. 45 ఏండ్లల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగిత రేటు పెరిగింది. ప్రపంచంలోనే అత్యధికంగా వంటగ్యాస్ సిలిండర్ ధర పెరిగింది ఇంత అసమర్థ ప్రధాని అవసరమా? నిజ
దుస్తులు, ఇంధన వ్యయాల్లో పొదుపు మంత్రం దేశంలో విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం.. అంతర్జాతీయ సంస్థ సర్వే ధరలు మండిపోతున్నాయి. ఏది కొనాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి.పేద, మధ్యతరగతి వర్గాలు అ�
న్యూఢిల్లీ, జూన్ 20: ఈ సంవత్సరం ద్వితీయార్థంలో భారత్లో ఆహారోత్పత్తుల ధరలు మరింతగా పెరుగుతాయని, రిటైల్ ద్రవ్యోల్బణం 9 శాతానికి చేరుకుంటుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ నోమురా అంచనా వేసింది. చైన�
గత నెల హైదరాబాద్లో 152 శాతం పెరుగుదల.. వెల్లడించిన రియల్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ హైదరాబాద్, జూన్ 9: ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా హైదరాబాద్ రియల్టీ దూసుకుపోతున్నది. నిరుడుతో పోల్చితే గత నెల ప్రాపర
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ మండిపోతుండటంతో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై అడుగడుగునా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సెగ కేంద్ర మంత్రి కిషన్రెడ్డికీ తగిలింది. పెట్రోల్, డీజిల్ సహా ఇతర నిత్