ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు. పటియాలాలో ఏనుగుపై వీధుల్లో ఊరేగుతూ జెండాను ప్రదర్శించిన సిద్ధూకు ప్రజల నుంచి భ�
7.8 శాతం నుంచి 7.3 శాతానికి న్యూఢిల్లీ, మే 18: ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బ ణం కారణంగా భారత్ వృద్ధి రేటు అంచనాల్ని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సం�
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 25 నుంచి 31 వరకు పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో సీపీఐ రాష్ట్�
అదీ ఇదీ అని కాదు.. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు అడ్డూ, అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. అసలే కరోనా కష్టకాలంలో ప్రజలు అల్లాడుతుంటే, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు వారిపై మరింత భ�
మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రూ.500 పట్టుకొని వెళ్తే వారం రోజులకు సరిపడే కూరగాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. గతంలో వంద రూపాయలకు వారానికి సరిపడా వచ్చే కూరగాయల ధరలు ప్రస్తుతం ఐదు రెట్లు పెరిగాయి.
77.44 వద్దకు పతనం 80కి క్షీణించవచ్చన్న అంచనాలు పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలు డాలర్ దెబ్బకు రూపాయి లేవలేకపోతున్నది. కరెన్సీ మార్కెట్లో బలపడేందుకు ఆపసోపాలు పడుతున్న భారతీయ కరెన్సీ అంతకంతకూ బలహీనపడుతున్న�
వడ్డీ భారాన్ని తగ్గించుకునే మార్గం ఉందా? రవి.. ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. వయస్సు 40 ఏండ్లు. నెలకు రూ.55-60వేల వరకూ జీతం వస్తోంది. ఈ మధ్యే ఓ ఇల్లు తీసుకున్నాడు. ఇందుకోసం ఎప్పట్నుంచో దాచుకుంటూ వచ్చిన సొమ్ముతో రూ.20 �
ముంబై : పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో శివసేన శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సమస్య ద్రవ్యోల్బణం అనీ, అయితే ప్రధాని గానీ, ఆర్థికమంత్రి గానీ దాన�
న్యూఢిల్లీ : పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య సామాన్యుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతున్నది. ఆర్బీఐ బుధవారం రెపోరేట్లను పెంచగా.. దేశంలో బ్యాంకులు వడ్డీ రేట్లను సైతం పెంచనున్నాయి. ఆర్బీఐ నిర్ణయం తర్వాత ద