అదీ ఇదీ అని కాదు.. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు అడ్డూ, అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. అసలే కరోనా కష్టకాలంలో ప్రజలు అల్లాడుతుంటే, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు వారిపై మరింత భ�
మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రూ.500 పట్టుకొని వెళ్తే వారం రోజులకు సరిపడే కూరగాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. గతంలో వంద రూపాయలకు వారానికి సరిపడా వచ్చే కూరగాయల ధరలు ప్రస్తుతం ఐదు రెట్లు పెరిగాయి.
77.44 వద్దకు పతనం 80కి క్షీణించవచ్చన్న అంచనాలు పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలు డాలర్ దెబ్బకు రూపాయి లేవలేకపోతున్నది. కరెన్సీ మార్కెట్లో బలపడేందుకు ఆపసోపాలు పడుతున్న భారతీయ కరెన్సీ అంతకంతకూ బలహీనపడుతున్న�
వడ్డీ భారాన్ని తగ్గించుకునే మార్గం ఉందా? రవి.. ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. వయస్సు 40 ఏండ్లు. నెలకు రూ.55-60వేల వరకూ జీతం వస్తోంది. ఈ మధ్యే ఓ ఇల్లు తీసుకున్నాడు. ఇందుకోసం ఎప్పట్నుంచో దాచుకుంటూ వచ్చిన సొమ్ముతో రూ.20 �
ముంబై : పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో శివసేన శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సమస్య ద్రవ్యోల్బణం అనీ, అయితే ప్రధాని గానీ, ఆర్థికమంత్రి గానీ దాన�
న్యూఢిల్లీ : పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య సామాన్యుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతున్నది. ఆర్బీఐ బుధవారం రెపోరేట్లను పెంచగా.. దేశంలో బ్యాంకులు వడ్డీ రేట్లను సైతం పెంచనున్నాయి. ఆర్బీఐ నిర్ణయం తర్వాత ద
ఆయా వంటకాలు 15% వరకు ప్రియం వంటనూనెలు, ఆహార ద్రవ్యోల్బణం ప్రభావం న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఆహార ద్రవ్యోల్బణం ముఖ్యంగా వంటనూనెల ప్రియం.. రెస్టారెంట్లలో ధరల మోత మోగిస్తున్నది. మెక్డొనాల్డ్స్, డొమినోస్, బార్ల�
హైదరాబాద్: కేంద్రంలోని మోదీ సర్కార్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలను ఆయన తప్పుపట్టారు. దేశంలో నిరుద్యోగం తారా స్థాయికి చేరిందని, గడిచిన 45 ఏళ్ల
గత ఏడాది ఎకరం సాగుకు అయిన ఖర్చు.. సుమారు రూ.28,000.. ఈ ఏడాది ఎకరం సాగుకవుతున్న ఖర్చు రూ.35,250. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ.. ఆ ఆదాయం మాటేమిటో కానీ.. ఖర్చును మాత్రం భయంకరంగా పెంచేశారు. అస�