జనవరిలో 6 శాతం గరిష్ఠ స్థాయిని దాటిన రిటైల్ ధరల సూచీ ముంబై, ఫిబ్రవరి 14: దేశంలో పెరుగుతున్న ధరలు రిజర్వ్బ్యాంక్ సహనస్థాయికి పరీక్ష పెట్టాయి. తన సరళ పాలసీ మార్పునకు సహించదగ్గ గరిష్ఠస్థాయిగా నిర్దేశించుక
భారీ ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం దాదాపు ఒక శాతం మేర నష్టంతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల పతనంతో మొత్తం 141.55 పాయింట్ల నికర నష్టంతో నిఫ్టీ నిలిచింది. వారం ప్రారంభంలోనే 300 పాయింట్లకుపైగా నష్�
హైదరాబాద్లో రూ.1,080 పెరిగిన తులం ధర హైదరాబాద్, ఫిబ్రవరి 12: గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అగ్రరాజ్యం అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏండ్ల గరిష్ఠానికి చేరుకోవడం, రష్యా-ఉక్రె�
అమ్మకాల ఒత్తిడిలో మదుపరులు సెన్సెక్స్ 1,024, నిఫ్టీ 303 పాయింట్లు పతనం 3 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు ఫట్ ముంబై, ఫిబ్రవరి 7: దేశీయ స్టాక్ మార్కెట్లను వరుస నష్టాలు వీడటం లేదు. సోమవారం సూచీలు మరోసారి భారీగా క్షీణిం�
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఫాక్స్ న్యూస్ ఛానల్ రిపోర్టర్పై నోరు పారేసుకున్నారు. వైట్హౌజ్లో జరిగిన ఓ మీటింగ్లో రిపోర్టర్ పీటర్ డూసీ ద్రవ్యోల్బణంపై ప్రశ్న వేశారు. ఆ కార్య�
Gold prices zooming up | బంగారం ధరలు వచ్చే ఏడాది మళ్లీ పరుగులు పెట్టనున్నాయి. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో మందగించిన పసిడి మెరుపులు.. కొత్త ఏడాదిలో కాంతులు విరజిమ్మవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కరోనా ప్రకంప�
3 దశాబ్దాల గరిష్ఠానికి టోకు ధరలు నవంబర్లో 14.23 శాతం పెరుగుదల న్యూఢిల్లీ, డిసెంబర్ 14: దేశంలో టోకు ధరలు గత మూడు దశాబ్దా ల్లో ఎన్నడూ లేనం త వేగంగా పెరిగాయి. ఈ నవంబర్ నెలలో టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ఏకంగా 14.23
ముంబై : చుక్కలు తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపు ఇచ్చింది. నవంబర్ 14 నుంచి 19 వరకూ వ
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి పేదల గోడు పట్టదని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. ధరల మంటపై మధ్యప్రదేశ్ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా చేసిన వ్�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ అసమర్ధ విధానాలతోనే దేశంలో ధరలు మండిపోతున్నాయని, ద్రవ్యోల్బణం ఎగబాకుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం ఆరోపించారు. ఆర్ధిక వ�
6 నెలల గరిష్ఠానికి రిటైల్ ధరల సూచీ ఆల్టైమ్ హైకి టోకు ధరలు న్యూఢిల్లీ, జూన్ 14: ద్రవ్యోల్బణం భగ్గుమన్నది. దేశంలో అటు హోల్సేల్ ధరలు, ఇటు రిటైల్ ధరలు రెండూ విజృంభించాయి. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధార�