ఆయా వంటకాలు 15% వరకు ప్రియం వంటనూనెలు, ఆహార ద్రవ్యోల్బణం ప్రభావం న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఆహార ద్రవ్యోల్బణం ముఖ్యంగా వంటనూనెల ప్రియం.. రెస్టారెంట్లలో ధరల మోత మోగిస్తున్నది. మెక్డొనాల్డ్స్, డొమినోస్, బార్ల�
హైదరాబాద్: కేంద్రంలోని మోదీ సర్కార్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలను ఆయన తప్పుపట్టారు. దేశంలో నిరుద్యోగం తారా స్థాయికి చేరిందని, గడిచిన 45 ఏళ్ల
గత ఏడాది ఎకరం సాగుకు అయిన ఖర్చు.. సుమారు రూ.28,000.. ఈ ఏడాది ఎకరం సాగుకవుతున్న ఖర్చు రూ.35,250. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ.. ఆ ఆదాయం మాటేమిటో కానీ.. ఖర్చును మాత్రం భయంకరంగా పెంచేశారు. అస�
సాధారణ ధరల్లో వచ్చే క్రమానుగత పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. అంటే మార్కెట్లో ద్రవ్యసరఫరా పెరిగి వస్తువుల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ఆయా వస్తువులకు గిరాకీ పెరిగి వస్తువుల ధరలు...
ప్రతి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యపరపతి అనేది అత్యంత కీలకం. ద్రవ్యపరపతికి, ద్రవ్యోల్బనానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ద్రవ్యపరపతి, ద్రవ్యోల్బనాల్లో వచ్చే హెచ్చుతగ్గులతో ఆర్థిక వ్యవస్థలో అనూహ్య మార్పులు వస�
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకూ మండిపోతున్నాయి. ప్రత్యేకించి కూరగాయల ధరలు గత 30 రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ధరల భారంతో దేశంలోని ప్రతి 10 కుటుంబాల్లో దాదాపు 9 కుటుంబాలు సతమతమవుతున్నట్టు
న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న వారు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర సమస్యలపై నడపాలన్నారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో శ్ర
వారాంతంలో పాలసీ రేట్లను పెంచకుండానే రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన ద్రవ్య పరపతి విధానంతో కనీస స్థాయి నుంచి నిఫ్టీ 240 పాయింట్లకు పైగా రికవరీ అయింది. దీంతో గత వారంలో నిఫ్టీ 113.9 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్ట
-ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? దాన్ని ఎలా నిర్వచించవచ్చు. దాని వల్ల కలిగే మంచి పరిణామాలేంటి? దుష్పరిణామాలేంటి? ద్రవ్యోల్బణ రకాలు, ద్రవ్యోల్బణం వివిధ వర్గాలపై చూపే ప్రభావం ఏంటి? ద్రవ్యోల్బణం కొలిచే సాధానాలేంట�
అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకట్, శ్రీనివాసులు పేర్కొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ పిలు పు మేరకు ఆదివారం ఈసీఐఎల్ చౌరస్తాలో సీపీఎం ఆ�
ద్రవ్యోల్బణం, ద్రవ్యం.. దానికి సంబంధించిన వివిధ రకాల పదకోషాలు మొదలైన విషయాలను తెలుసుకున్నాం. ద్రవ్యోల్బణం అధ్యాయంలో ద్రవ్యోల్బణ మౌలిక భావనలు, వాటి మంచి, చెడు పరిణామాలు, వివిధ వర్గాల మధ్య ఎలాంటి ప్రభావం చూ
ఒక్కరోజు గ్యాప్ ఇచ్చిన ఆయిల్ కంపెనీలు దేశంలో ఇంధన ధరలను మళ్లీ పెంచాయి. తాజాగా శనివారం లీటర్ పెట్రోల్ ధర 91 పైసలు, డీజిల్ 87 పైసలు చొప్పున పెరిగింది. పెట్రో రేట్లు పెరుగడం గత 12 రోజుల వ్యవధిలో ఇది పదోసారి
మన పొరుగు దేశం శ్రీలంకలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే పెట్రోలు, కిరోసిన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో వీటి ధరలు మరింత పెరగకముందే సాధ్యమైనంత కొనేయాలన్న తపనలో ప్రజలు ప్రాణాలు క�