వారాంతంలో పాలసీ రేట్లను పెంచకుండానే రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన ద్రవ్య పరపతి విధానంతో కనీస స్థాయి నుంచి నిఫ్టీ 240 పాయింట్లకు పైగా రికవరీ అయింది. దీంతో గత వారంలో నిఫ్టీ 113.9 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్ట
-ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? దాన్ని ఎలా నిర్వచించవచ్చు. దాని వల్ల కలిగే మంచి పరిణామాలేంటి? దుష్పరిణామాలేంటి? ద్రవ్యోల్బణ రకాలు, ద్రవ్యోల్బణం వివిధ వర్గాలపై చూపే ప్రభావం ఏంటి? ద్రవ్యోల్బణం కొలిచే సాధానాలేంట�
అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకట్, శ్రీనివాసులు పేర్కొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ పిలు పు మేరకు ఆదివారం ఈసీఐఎల్ చౌరస్తాలో సీపీఎం ఆ�
ద్రవ్యోల్బణం, ద్రవ్యం.. దానికి సంబంధించిన వివిధ రకాల పదకోషాలు మొదలైన విషయాలను తెలుసుకున్నాం. ద్రవ్యోల్బణం అధ్యాయంలో ద్రవ్యోల్బణ మౌలిక భావనలు, వాటి మంచి, చెడు పరిణామాలు, వివిధ వర్గాల మధ్య ఎలాంటి ప్రభావం చూ
ఒక్కరోజు గ్యాప్ ఇచ్చిన ఆయిల్ కంపెనీలు దేశంలో ఇంధన ధరలను మళ్లీ పెంచాయి. తాజాగా శనివారం లీటర్ పెట్రోల్ ధర 91 పైసలు, డీజిల్ 87 పైసలు చొప్పున పెరిగింది. పెట్రో రేట్లు పెరుగడం గత 12 రోజుల వ్యవధిలో ఇది పదోసారి
మన పొరుగు దేశం శ్రీలంకలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే పెట్రోలు, కిరోసిన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో వీటి ధరలు మరింత పెరగకముందే సాధ్యమైనంత కొనేయాలన్న తపనలో ప్రజలు ప్రాణాలు క�
న్యూఢిల్లీ : మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉ�
తాజాగా వెలువడిన ద్రవ్యోల్బణం గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని, చాలావరకూ విదేశీ పరిణామాల కారణంగా దేశంలోకి దిగుమతైన ఈ ద్రవ్యోల్బణాన్ని ఇక్కడ అదుపు చేయడానికి చర్యలు చేపట్టాలని క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ �
కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై కాంగ్రెస్ ఎంపీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవహార శైలి వల్ల సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మండిప�
ఫిబ్రవరిలో ఇటు టోకు ధరలు, అటు రిటైల్ ధరల మోత మోగింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నెలలో టోకు ద్రవ్యోల్బణం 13.11 శాతానికి చేరింది. వరుసగా రెండు నెలలపాటు స్వల్పంగా
తులంపై రూ.1,650 పెరుగుదల న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: బంగారం భగభగమండుతున్నది. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న అతి విలువైన లోహాల ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. దేశీయ కరెన్సీ రూపాయికి భారీ చిల్లులు పడటం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రభావంతో ఒక్కసారిగా క్రూడాయిల్ ధర భగ్గుమంది. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ రకం ముడి చమురు ధర 100 డాలర్ల స్థాయిని దాటేసి 103.78 డాలర్ల గరిష్ఠానికి పెరిగింది. ఈ స్థా�
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినప్పటికీ మూసబడ్జెట్ విధానం వల్ల దేశంలోని 80 శాతం ప్రజల జీవితాలు మారలేదు. కాలం చెల్లిన బడ్జెట్ను
రూపొందించే విధానాన్ని మార్చి వ్యక్తి కేంద్రంగా, గ్రామం యూనిట్గా �
కుటుంబం లేని వాళ్లకు కుటుంబ సాధకబాధకాలు ఎలా తెలుస్తాయని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ విమర్శించారు. వారసత్వ రాజకీయాలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల