న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి పేదల గోడు పట్టదని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. ధరల మంటపై మధ్యప్రదేశ్ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా చేసిన వ్�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ అసమర్ధ విధానాలతోనే దేశంలో ధరలు మండిపోతున్నాయని, ద్రవ్యోల్బణం ఎగబాకుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం ఆరోపించారు. ఆర్ధిక వ�
6 నెలల గరిష్ఠానికి రిటైల్ ధరల సూచీ ఆల్టైమ్ హైకి టోకు ధరలు న్యూఢిల్లీ, జూన్ 14: ద్రవ్యోల్బణం భగ్గుమన్నది. దేశంలో అటు హోల్సేల్ ధరలు, ఇటు రిటైల్ ధరలు రెండూ విజృంభించాయి. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధార�
నేటి నుండి ఎల్పీజీ సిలిండర్ల కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. తొలి రోజునే ఉపశమనం కలిగించే వార్త వచ్చింది. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.122 తగ్గింది.
న్యూఢిల్లీ : ముడి చమురు ధరల సెగతో దేశవ్యాప్తంగా ఏప్రిల్ లో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆల్ టైం హైగా 10.49 శాతానికి ఎగబాకింది. ముడిచమురు, నూనెలు, కమాడిటీ ధరల పెరుగుదలతో ఏప్రిల్ లో టోకు ధరల ద్రవ్�
మార్చిలో 7.39 శాతంగా నమోదు న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) రికార్డు స్థాయిలో పెరిగింది. గత నెలలో ఏకంగా 7.39 శాతానికి ఎగబాకి ఎనిమిదేండ్ల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లింది. ఫి�
న్యూఢిల్లీ: కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. గత నెలలో నమోదైన 5.03 శాతం కంటే ఈసారి 0.49 శాతం అధికమై 5.52 శాతంగా నమోదైంది. కేంద్ర గణాంకాల కార్యాలయం ఈ వివరాలను వెల్లడి�
మార్చిలో 5.52 శాతానికి పెరుగుదలన్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత ఎగబాకింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.03 శాతంగా నమోదైన వినిమయ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం.. మార్చిలో 5.52 శాతానికి పెరిగి �
న్యూడిల్లీ : ఆహారోత్పత్తుల ధరలు పెరగడంతో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 27 నెలల గరిష్టస్ధాయిలో ఫిబ్రవరిలో ఏకంగా 4.17 శాతానికి ఎగబాకింది. గత ఏడాది ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం కేవలం 2.26 శాతంగా నమోదవడం విశేషం. ఇక �
ఫిబ్రవరిలో 5.03 శాతం న్యూఢిల్లీ, మార్చి 12: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. ఈ ఏడాది జనవరిలో 4.06 శాతంగా ఉన్న వినిమయ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం.. ఫిబ్రవరిలో 5.03 శాతానికి ఎగబాకింది. ఆహార �