అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, అనర్హులకు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అనర్హులకు మంజూరైన ఇండ్లను రద్దు చేస్తామని ప్రతీ సభలో పదే పదే మంత్రులు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మా�
Indiramma Illu |‘మేము ఇందిరమ్మ ఇండ్లకు అర్హులం కాదా? మాకు ఎందుకు మంజూరు చేయలేదు? కాంగ్రెస్ సానుభూతిపరులు, అనుచరులకే ఇందిరమ్మ కమిటీలు ఇండ్లు మంజూరు చేస్తున్నాయి, వెంటనే కమిటీలను మార్చాలి’ అంటూ భద్రాద్రి కొత్తగూడ�
జిల్లాలో ఇప్పటివరకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రూ.50వేలు తీసుకొని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ఇండ్లల్లో క
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఆదిలోనే అభాసుపాలవుతున్నది. ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని సంబురంగా పాత ఇంటిని కూలగొట్టుగొని కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారుల పరిస
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు పెన్షన్తోపాటు అనారోగ్యం పాలై, ప్రమాదాలకు గ�
అర్హులైన ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం చంద్రుతండా పరిధిలోని రాజుతండా, చంద్రుతండా, సూర్యాతండా, గోప్యాతండాకు చెందిన గిరిజనులు చ
ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో మితిమీరిన రాజకీయ జోక్యంతో అర్హులకు ఇండ్లు అందడంలేదనే ఆరోపణలున్నాయి. ఇందిరమ్మ కమిటీ సభ్యులు సూచించిన వారు అనర్హులైనా ఇండ్లు వస్తున్నాయని..అన్ని అర్హతలు ఉన్న వారికి రాజకీయ అండదండల
పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి ఆ తరువాత ఎంపిక జాబితాలో నుంచి పేర్లు తొలగించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో చోటుచేసుకున్నద
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో దరఖాస్తులు చేసుకున్న అర్హులైన పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారపుకుంటతండా వాసులు అధికారులపై మండిపడ్డారు. విచారణ నిమిత్తం గురువారం తండాకు వచ్చిన డిప్యూటీ తహసీల్దార�
‘చుట్టూ పరదాలు కట్టుకొని, పైన రేకులు వేసుకొని భార్యా పిల్లలతో నివసిస్తున్నా.. వర్షాకాలం నీళ్లతో, రాత్రిపూట పాముల భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నా.. నాకు మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆద�
ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో భాగంగా తొలుత అన్ని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో లబ్ధిదారుల అవగాహన కోసం ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాలను చేపట్టింది. దీనిలో భాగంగా సిద్దిపేట జిల్లా మద్దూర�