అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని కొత్తగూడ గ్రామంలో మంజూరు పత్రాలను అందజేసిన అనంతరం కొబ్బరి కాయలు కొట్టి నిర్మాణ పనులను ప్
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్రెడ్డి అన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధి
రంగారెడ్డిజిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అర్హులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అన్నిఅర్హతలున్నప్పటికీ రాజకీయ సిఫార్సు లేకపోవడం వలన తమకు ఇండ్లు దక్కలేదని పలువురు �
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో ఒక్కటైన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఫెయిల్ అయ్యిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఆరు ప్రధాన గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకంతో తొలి ఏడాదిలో 4.16 లక్షల ఇండ్లు ఇస్తా
ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ఇష్టారాజ్యంగా జరుగుతున్నది. అర్హుల ఎంపికకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల్లో అందరూ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఉండడంతో వారికి నచ్చినవారినే ఎంపిక చేస్తున్నారు.
Indiramma Illu | రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారుల ప్రమేయం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను గ్రామంలోని ఇందిరమ్మ కమిటీ సభ్యులకు అప్పగించడం పట్ల పలు విమర్శలు తలెత్తుతున్నాయి. కమిటీలకు �
కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. పలు సమస్యలపై కలెక్టర్కు వినతులు అందజేశారు.
కాంగ్రెస్ పార్టీని కూల్చి తాను సీఎం అవుతానని తమ పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదని, ఆయనకు తన క్యాబినెట్ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితోనే ముప్పు ఉన్నదని మాజీ మంత�
Indiramma Illu | కొండ నాలుకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా మారింది ఇందిరమ్మ లబ్ధిదారులు పరిస్థితి. కోటి ఆశలతో ఉన్న ఇంటిని కూలగొట్టుకుంటే.. కొత్త ఇంటికి బిల్లులు రాకపోవడంతో కన్నీరు పెట్టుకోవాల్సి వస్త
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో నుంచి అధికారులు తన పేరును తొలగించారని మనస్తాపం చెందిన యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన ఘటన రూరల్ మండలంలోని మల్లారం గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది. గ్రామానికి చ�
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో నుంచి అధికారులు తన పేరును తొలగించారని నిరసన వ్యక్తంచేస్తూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కిన ఘటన నిజామాబాద్ మండలం మల్లారంలో గురువారం చోటుచేసుకున్నది.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, అనర్హులకు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అనర్హులకు మంజూరైన ఇండ్లను రద్దు చేస్తామని ప్రతీ సభలో పదే పదే మంత్రులు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మా�