ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన నిరుపేద మహిళలు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి శుక్రవారం ఆందోళన చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరి కోసం ఎంతో మంది అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్నారని, గ్రామాల్లో అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామసభలో ఎంపిక జరగాల్సి�
అధికారుల అలసత్వమో, లబ్ధిదారుల అనాసక్తతో కానీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రహణం పట్టింది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఆర్భాటం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం విఫలమవుతు
అర్హులకు ఇందిరమ్మ ఇండ్లివ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్టేషన్ఘన్పూర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అనర్హ�
నిరుపేదనైన తనకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఎంతో ఆశపడినప్పటికీ జాబితాలో పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ గిరిజనుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
అర్హులను పక్కనపెట్టి పక్కా భవనాలు, వ్యవసాయ భూములు, ఆస్తులు ఉన్న వారికి ఇండ్ల జాబితాలో చోటు కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారేపల్లి మండలం పేరుపల్లి పంచాయతీకి చెందిన నిరుపేదలు, దరఖాస్తుదారులు డాక్టర�
అర్హులను పక్కనపెట్టి పక్కా భవనాలు, వ్యవసాయ భూములు, ఆస్తులు ఉన్న వారికి ఇండ్ల జాబితాలో చోటు కల్పించడంపై ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లికి చెందిన నిరుపేదలు, దరఖాస్తుదారులు అంబేద్కర్ విగ్రహం ఎదుట �
మండల పరిధిలోని నల్లచెరువు గ్రామంలో పూరి గుడిసెలున్న నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు రాకపోవడం చాలా దురదృష్టకరమని ప్రజలు వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల
కాంగ్రెస్లో కుమ్ములాటలు.. ఆధిపత్య పోరు ఇందిరమ్మ ఇండ్లకు అడ్డంకిగా మారుతున్నాయి. దీనికి నిదర్శనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలే! నిబంధనల ప్రకారం ఇందిరమ్మ కమిటీల
నగరంలో వీధిలైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి అంధకారం రాజ్యమేలుతోందని.. మరోవైపు కనీసం ఫాగింగ్ చేసే దిక్కులేక దోమలు స్వైర విహారం చేస్తుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ ప్ర�
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితంలేకుండా పోతున్నది. బాల్కొండ నియోజకవర్గంలో ఏడాదిన్నర కాలంగా మొరం, ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు రావడం లేదని, ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని హనుమకొండ జిల్లా రాంనగర్కు చెందిన మహమ్మద్ పాషా శుక్రవారం వరంగల్ పోలీసు హెడ్ క్వార్టర్స్ ఎదుట ఉన్న హో�
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలకు అందడం లేదని మున్సిపాలిటీ వార్డు ప్రజలు ఆందోళన చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి మున్సిపల్ వార్డులో సుమారు 10
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 16,617 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని ఇంకా 839 మందికి ఇండ్ల మంజూరు ఇవ్వాల్సి ఉందని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన