తక్షణమే ఇందిరమ్మ కమిటీలు రద్దు చేసి, అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిద్దిపేట పట్టణంలోని సిద్
‘పేదల కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లు కట్టివ్వాలని నిర్ణయించింది. వాసాలమర్రిలో ఒక్క ఇల్లు కూడా కట్టకుండా మోసం చేశారు. గ్రామానికి 227 ఇందిరమ్మ ఇండ్లు మంజూ�
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ములుగు జిల్లా కాంగ్రెస్ నాయకులకు ఇందిరమ్మ ఇండ్ల భయం పట్టుకుంది. కుటుం బ సభ్యులు, బంధువులకు దగ్గరుండి మంజూరు చే యించుకున్న నేతలు ఇప్పుడు తమ నిర్ణయాన్ని మా ర్చుకుంటున్నారు. ఇంద�
రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు పుట్టని మాట వాస్తవమేనని, తల తాకట్టు పెట్టయినా మూడున్నరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని, ఆ తరువాతే ప్రతి ఇంటికీ వచ్చి ఓట్లు అడుగుతామని రాష్ట్ర గ�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఆమె ఆకస్మికంగా పర్యటించారు.
తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సారపాక గ్రామస్తులు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కారు ఎదుట బైఠాయించి శుక్రవారం నిరసన తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. తాళ్లగొమ్మూరు పంచాయతీ పరిధిలో
తొలిసారిగా సిద్దిపేట జిల్లా దుబ్బాకకు వచ్చిన మంత్రి వివేక్కు నిరసనలు వెల్లువెత్తాయి. దుబ్బాక పట్టణంలోని రజినీకాంత్రెడ్డి ఫంక్షన్హాల్లో శుక్రవారం మధ్యాహ్నం నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఇందిరమ్�
పేదల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషిచేస్తున్నదని కార్మిక, ఉపాధి కల్పన,గనుల శాఖల మంత్రి గడ్డం వివేక్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాఫూర్ సమీపంలోని బింగిఎల్లయ్య గార్డెన్లో ఏర్పాటు చేస�
దుబ్బాక, జూన్20 : దుబ్బాకకు తొలిసారిగా విచ్చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy)కి నిరసనలు వెల్లువెత్తాయి. నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం ప్రభుత్వం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార
ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులకు నచ్చిన వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని బాధితుడు కుమ్మరి నరేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నరే�
ఉండటానికి ఇల్లు లేదు.. ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) జాబితాలో తన పేరు లేదు అంటూ ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నరేష్ తన చిన్న వయసులోనే తల్లిదండ్రు
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం నత్తనడకన కొనసాగుతున్నది. తొలివిడతలో 4.5 లక్షల ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు.. ఏడాదిన్నర దాటినా ఇంతవరకు ఒక్క ఇల్లు నిర్మాణాన్ని కూడా పూర్తిచేయలేకపోయింది. ప్ర�
అన్ని అర్హతలున్నా తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదని ఓ యువకుడు నిరసనకు దిగాడు. ఊరిలోని వాటర్ ట్యాంక్ ఎకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువు కొమ్ము తం