ములుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలో ఓ కాంగ్రెస్ కార్యకర్త ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని, అన్ని అర్హతలున్నా తనకు ఇంటి కేటాయింపులో తీర�
ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం ఇది కాంగ్రెస్ అగ్ర నాయకుల నానుడి. కానీ సీఎం ఇలాకా కోస్గి మండలంలో మాత్రం ఇం దిరమ్మ రాజ్యం నమ్ముకున్నోడికి దౌర్భాగ్యం అన్న చందంగా మారింది. నాయకుల తీరుతో ఎదు రు ప్రశ్నించలే�
అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వైరా మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో గల నిరుపేదలు మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నిరుపేదలు మాట్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజురోజుకూ ముదురుతోంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య అనుచరు
రామారెడ్డి మండలం కన్నాపూర్ తండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అడ్డంకులు తొలగాయి. 2005 నుంచి నివాసం ఉంటున్న కుటుంబాలకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లను పునర్నిర్మించాలని అధికారులు నిర్ణయిం�
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందటం లేదని, ఈ విషయాన్ని కలెక్టర్కు కాల్ చేసి చెబుదామంటే కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయటం లేదని, ఆఫీసుకు వస్తే కలవకుండా వెళ్లిపోయారని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మె
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రజా సంక్షేమం కన్నా రాజకీయం ముఖ్యమైపోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇందిరా రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డి
ఇందిరమ్మ ఇండ్ల ఎం పికలో తనకు జరిగిన అన్యాయంపై ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన ఘటన మండలంలోని వెంకటాపురం గ్రామం లో శనివారం చోటు చేసుకుంది.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక కేటాయించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మా
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో వైరా మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరుపేద మహిళలు శుక్రవారం నిరసన తెలిపారు. ఆధార్ కార్డులు చూపుతూ ఇండ్లు మంజూరు చేయాలన
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల పథకమేమో కానీ, కొన్ని పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గుడిసెలను కూల్చి ఇండ్లు కట్టుకుందామనుకున్న పేదల ఆశలు గల్లంతయ్యాయి. ఉన్న గూడును క
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నిరుపేదలు జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. తహసీల్దా
పై ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు బాలమణి. మదనాపురం మండలం దంతనూరు గ్రామం. ఈమె నాలుగు నెలల కింద ఇందిరమ్మ ఇల్లు పునాది నిర్మించుకున్నది. కచ్చితంగా ఇల్లు కట్టుకోవాలన్న లక్ష్యంతో ఉండడంతో అన్నింటిని సిద్ధం చేస