KTR | ‘పొంగులేటి.. చాలెంజ్ చేయడం కాదు.. చేతనైతే చేసి చూపించు.. దమ్ముంటే 20లక్షల ఇండ్లు ఇచ్చిన తర్వాతే ఓట్లు ఓట్లడుగుతానన్న మాట మీద నిలబడు.. ఆ తర్వాతే ప్రజల దగ్గరికి వెళ్లాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం�
Indiramma Illu | ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను రూ.22,500 కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్నాం. ఇప్పటికే లక్షకుపైగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయి గృహప్రవేశాలు జరుగ�
Indiramma Illu | కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు నిరూపించినా తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సవాల్ చేసిన నేపథ�
పేదరికంలో ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఉన్న 60,70 గజాల స్థలంలోని చిన్నపాటి రేకుల షెడ్డు, గుడిసెలను కూల్చి ఇంటి నిర్మాణం ప్రారంభించారు. అలాంటి వారి ఇండ్లను అకస్మాత్తుగా రద్దు చేయడంతో ఆయా కుటుంబ�
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు నిరూపించినా తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
KTR | పదేళ్ల కేసీఆర్ పాలనలో పేదలు సుఖంగా జీవించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తమ హయాంలో ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. పేదలు తెలియక ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకుంటే జీవో 58, 59
Telangana : రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 2 లక్షల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి క్యాబినెట్ అంగీకరించింది.
‘పైసా అదనపు ఖర్చు లేకుం డా వచ్చిన బిల్లుతోనే నాణ్యతగా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం.. మీరు గృహ ప్రవేశం చేసుకుంటే చాలు..’ అంటూ ఓ కాంట్రాక్టర్ చెప్పిన మాటలు నమ్మిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నట్టేటా మునిగారు. �
Indiramma Illu | నా కోరిక తీరిస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళపై కాంగ్రెస్ నాయకుడు వేధింపులకు పాల్పడ్డాడు. అతని వేధింపులతో విసిగిపోయిన మహిళ ఇటీవల పోలీసులను ఆశ్రయించి తన గోడు వ�
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు త్వరితగతిన చెలించాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయ�
నాణ్యతా ప్రమాణాలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. దామరచర్ల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. తొలుత ధాన్యం కొ�
Chenchupalli | ‘బాత్రూమ్లోనే బతుకు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. ఈ కథనానికి స్పందించిన అధికారులు వికారాబాద్ జిల్లా చెంచుపల్లికి పరుగులు పెట్టారు.
మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అభాసుపాలవుతోంది. నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా వేపలసింగారం గ్రామాన్ని ఎంపిక చేశారు. అయితే అధి�
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన కుట్రలు ఛేదించి ఇండ్లు మంజూరు చేయించానని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. రెండేండ్లు తిరిగితే ప్రభుత్వం 400 ఇండ్లు మంజూరు చే