కాంగ్రెస్ అలసత్వం.. కరీంనగర్ నియోజకవర్గానికి శాపంలా మారింది. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఆశల పల్లకి ఎక్కించిన సర్కారు, ఆ తర్వాత చోద్యం చూస్తున్నది. కరీంనగర్ రూరల్ మండలంలో పైలెట్ గ్రామం బహదూర్ఖ
సంగారెడ్డి జిల్లాలో కొంత మంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అలాంటి అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తామని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం మోసపూరిత మైనదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. పర్వతగిరి మండలంలోని కల్లెడలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ విసృ్తతస్థాయి సమా�
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు సర్వేలకే పరిమితమైంది. అధికారులు పదే పదే సర్వేలు చేయడం, స్థలాల వద్ద ఫొటోలు తీసుకోవడం, ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుంది అనడం తప్ప వచ్చేది లేదు, ఇచ్చేది �
మండలంలోని కేతేపల్లి గ్రామంలో రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కేతేపల్లి గ్రామాన
Indiramma Illu | కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్లో ఇం దిరమ్మ ఇండ్ల రెండో విడత ఎంపిక ప్రక్రియ జరుగుతుండగా తన పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదని గ్రామానికి చెందిన గండికోట సునీత ఆరోపించింది.
భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మ ండలంలో మొత్తం 243 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. అందులో రాయిపాడు గ్రామంలో 84 ఇళ్లు పైలట్ ప్రాజెక్టు కింద మంజురయ్యాయి. మిగతా 159 ఇళ్లలో 21 ఇళ్లు బేస్మెంట్ స్థాయి నిర్మా�
బూరన్పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు.. అది ఏమైందని గ్రామస్తులు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను ప్రశ్నించారు. శుక్రవారం వికారాబాద్ మండలం బూరన్పల్లి గ్రామంలో నిర్వహించిన పనుల జాతర �
Indiramma Illu | నిజాంపేట, ఆగస్టు 13 : ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ఎలా చేయాలో నిరుపేదలకు అవగాహన కల్పించేందుకు సంగారెడ్డి జిల్లా నిజాంపేట ఎంపీడీవో ఆఫీసు ఆవరణలో నమూనా నిర్మాణం చేపట్టారు. ఈ మోడల్ ఇందిరమ్మ ఇంటి పనులను హౌసిం�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు అంతా సిద్ధంగా ఉండాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. ముష్టికుంట్ల గ్రామంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం గ్రా�
‘సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల హామీలు ఉత్తుత్తిమాటలే అయ్యాయి. 20 నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి లేదు’ అని బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్రెడ్డి విమ�
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ వ్యక్తి సెల్టవర్ ఎక్కి నిరసన తెలిపిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని తానంచర్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడు బాసనపల్లి రాములు తెలిపిన ప్రకారం..
అన్ని అర్హతలున్నా తనకు ఇందిరమ్మ ఇల్లు (Indiramma Illu) రాకపోవడంతో సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి నిరసన వ్యక్తం చేశారు. మరిపెడ మండలంలోని తానంచర్ల గ్రామానికి చెందిన బాసనపల్లి రాములు అర్హుల జాబితాలో తన పేరులేదని, తనకు ఇ�
Indiramma Illu | తెలంగాణకు ఇండ్ల మంజూరు విషయంలో కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడ్తున్నదని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అంసతృప్తి వ్యక్తంచేశారు. వారు చేసేది అరకొర సాయమేనని వ్యాఖ్యానించ