కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు చూస్తే ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్లుగా ఉంది. రాష్ట్రంలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అభాసుపాలవుతున్నది. ఈ పథకంలో ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులను �
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూ ర్తిగా కమీషన్ల పాలన సాగిసుంద ని ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు మంజూరులో నిరుపేదల వద్ద పెద్ద మొత్తంతో కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని అ లంపూర్ ఎమ్మెల్�
ప్రభుత్వ పథకాలు అందడంలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య పంచాయితీ ప్రారంభమైంది. ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రాజీవ్ యువ వికాసంతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలు అందడం లేదని కాంగ
ఇందిరమ్మ ఇండ్లపై టీఏసీ (గిరిజన సలహా మండలి) సమావేశంలో రచ్చ రచ్చ జరిగింది. కేటాయించిన ఇండ్లు సరిపోవని అధికార, ప్రతిపక్ష గిరిజన నేతలందరూ ముక్తకంఠంతో నిరసించారు. గిరిజన ప్రాంతాల్లో ఇండ్ల సంఖ్యను పెంచాలని కో�
ప్రభుత్వ కొర్రీలు, లబ్ధిదారుల అనాసక్తి వెరసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనుల్లో పురోగతి కరువైంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలో ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల్లను మంజూరు చేశా�
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ సర్కార్ అందజేసే అరకొర సాయంతో ఇండ్ల నిర్మాణం సాధ్యం కాదని.. వెనకడుగు వేసిన ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేసి జాబితాల్లో పేర్లు వచ్చి వారిపై అధికారుల�
ఇందిరమ్మ రాజ్యంలో పల్లెల్లో గుంతల రోడ్లు....గుడ్డి దీపాలు ఉండేవని, సీఎం రేవంత్రెడ్డి మళ్లీ ఎనకటి రోజులు తీసుకువచ్చే విధంగా పాలన కొనసాగిస్తున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్రెడ్డి ఆరోపిం�
తాము ఇండ్లు లేని పేదోళ్లం... కాంగ్రెస్ నాయకులు తమకు ఇండ్లు ఇవ్వలేదు...జనగామ ఎమ్మెల్యేరాజేశ్వర్రెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి ఇండ్లు మంజూరు చేయించారు.అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తొలి సీఎం కేసీఆర్ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ ప్రత్యేక �
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలంటూ మధిర తహసీల్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మందా సైదులు, పడకంటి మురళి మాట్లాడుతూ.. అనర్హులను అర్హులుగా ఎంపిక �
గ్రేటర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలు జరిగాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ నేతృత్వంలో కమిషనర్
ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలు కావాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని లింగంపల్లి, సిందోల్, తాటిపల్లి గ్రామాల్లో ఇందిర�
ములుగు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యానికి ఆత్మహత్య చేసుకున్న చుక్క రమేశ్ మృతి పట్ల శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.