‘కటిక పేదరికంలో ఉన్నాం.. దండం పెడతాం..మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి’ అంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం నర్సింహపురం బంజరకు చెందిన బూడిగె లక్ష్మినారాయణ- ఉపేంద్ర దంపతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న �
కాంగ్రెస్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకుంటున్న ఆరు గ్యారెంటీల్లో ఒక్కటైన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఫెయిల్ అయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి లేదా ఇందిరమ్మ కమిటీలోని కాం
రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్నాం, పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందజేస్తామని నిత్యం చెబుతున్న సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రుల ప్రకటనలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరుకు భిన్నంగ�
ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల గొడవలు చోటుచేసుకున్నాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగాపురంలో ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాను ఎంపీడీవో ప్రదర్శించగా, కొందరు తమ పే
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తమకు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట బుధవారం దివ్యాంగులు నిరసన తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తమకూ ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ముదిగొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట బుధవారం పలువురు దివ్యాంగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు �
రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం నాగాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం నెలకొన్నది. అనర్హులను ఎంపిక చేశారనే ఆరోపణలు సై�
ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆది నుంచీ అభాసుపాలవుతున్నది. ఎంతోకాలంగా ఊరిచ్చి ఊరిచ్చి సిద్ధం చేసిన అర్హుల జాబితాలో కాంగ్రెస్ స్వార్థం బయటపడింది. హస్తం పార్టీ వాళ్లకే ఇళ్లు మంజూరు చేసి తమకు మొండి‘చేయి’ చూపారంటూ న�
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..
అర్హులమైనా తమకు ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు మంజూరు చేయలేదని మంగళవారం పలువురు ఆందోళనబాట పట్టారు. ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు మంజూరయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు ర�
గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీల్లో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంపికలో అవకతవకలు జరిగాయని పలువురు కాంగ్రెస్ నాయకులు భువనగిరి ఎంపీ చామల �
‘గూడులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయరా..? డబ్బున్న వాళ్లకే ఇళ్లు ఇస్తారా.? మాకు ఇళ్లు రాకుంటే చావే శరణ్యం.. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా మా గ్రామానికి ఎవరు ఎలా వస్తారో చూస్తాం.. ’ అంటూ అశ్వారావుపేట మండలం
పేదలకు మంజూరు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న ఇందిరమ్మ ఇళ్లను అధికార పార్టీ నాయకులు పెద్దపెద్దోళ్లకు అమ్ముకుంటున్నారని భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామస్తులు ఆరోపించారు. కాంగ�