అబద్ధాల హామీల పునాదులపై గద్దెనెక్కిన రేంవత్ సర్కారు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని రైతులు,ప్రజలు ఆరోపిస్తున్నారు. జనవరి 26న పైల్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గంలోని ఓ మండలంలో గ్రా మ
Indiramma Illu | వెనుకబడిన దుబ్బ తండాను ఇందిరమ్మ మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని ఆర్డీవో వేణుమాధవ రావు తెలిపారు. పెన్పహాడ్ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత తహశీల్దార్�
Indiramma Illu | ఇందిరమ్మ ఇంటి నిర్మాణంపై లబ్ధిదారులకు వాంకిడి ఎంపీడీవో వీ. ప్రవీణ్కుమార్ అవగాహన కల్పించారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం జైత్పూర్ గ్రామ పంచాయతీలోని బోర్డా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదార
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దాదాపు నెల రోజుల తర్వాత సచివాలయానికి వచ్చారు. ఆయన చివరగా గత నెల 28న సచివాలయానికి వచ్చారని అధికార వర్గాలు తెలిపాయి. ఆ రోజు ఇం దిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పటివర�
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న గిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు. ‘ఇందిరమ్మ ఇళ్ల తీరు ఇంతింత గాదయా..’ అన్నట్లుగా ఉంది రేవంత్రెడ్డి సర్కారు తీరు. ‘కుండలో బువ్వ కుండలోనే ఉండాలి.
ఇంటి స్థలం కొంతమందికే ఉందన్న సాకుతో తొలి విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో హైదరాబాద్ను కాంగ్రెస్ సర్కార్ పక్కకుపెట్టింది. కేసీఆర్ ప్రభుత్వం కట్టించిన లక్ష డబుల్ బెడ్ ఇండ్లలో ప్రజలకు పంపిణీ చేయగా ఇంకా
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ప్రతి దశలో తోడ్పాటు అందించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణ పథకంపై ఖమ్మం, పాలేరు, మధిర నియ�
రాష్ట్రంలో మొదటి విడతలో మంజూరైన 72,045 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లె గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది.
Revanth Reddy | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నది. శుక్రవారం నారాయణపేట జిల్లాలోని అప్పకపల్లెలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
గత నెల 26న రేవంత్ సర్కార్ ఎంతో ఆర్భాటంగా రేషన్కార్డులు, ఆత్మీయభరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించింది. అయితే, అందులో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్గా �
ప్రభుత్వం తీరుతో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. తమ నుంచి దరఖాస్తులు తీసుకున్నట్లు ఎలాంటి రసీదులు ఇవ్వకపోవడంతో తికమకపడుతున్నారు. దరఖాస్తును అధికారులు పరిగణనలోకి �
రాష్ట్రంలో ఇసుక మాఫియాపై ఉకుపాదం మోపాలని, బ్లాక్ మారెట్ను అరికట్టి సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుకను అందేలా చూడాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను