రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న గ్రామసభల్లో జనం తిరగబడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చివరి రోజు శుక్రవారం నిరసనలు, నిలదీతలత�
ములు గు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం లో గురువారం చేపట్టిన గ్రామ సభ కుమ్మరి నాగేశ్వర్రావు (నాగయ్య) ప్రాణం మీదుకు తెచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని తీవ్ర మనస్తాపం చెం�
ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై నిరసనలు, నిలదీతలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో వ్యవహరించ
ప్రభుత్వం ప్రజలకు అందజేసే సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగే ప్రక్రియ అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లిలో గురువారం గ్రామ సభ ఏర్పాటు చేశ�
మున్సిపాలిటీలోని 12వ వా ర్డులో నిర్వహించిన గ్రామసభలో ప్రజలు అసహనం వ్య క్తం చేశారు. ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలంటూ నాయకులను నిలదీశారు. మరికొన్ని వార్డుల్లో ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు ఇందిరమ్మ జాబితాలో ఉ�
రెండోరోజు గ్రామసభలు గందరగోళంగా జరిగాయి. సర్కారు ఇచ్చి న ఆరు గ్యారెంటీ పథకాలు దక్కుతాయో లేదోనన్న ఆందోళనలో జనం గ్రామసభల్లో రచ్చరచ్చ చేస్తున్నారు. ఆరు గ్యా రెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వ�
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జనాగ్రహం పెల్లుబికింది. రెండో రోజైన బుధవారం నిర్వహించిన గ్రామ సభల్లో నిరసనలు హోరెత్తాయి. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారు�
అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లతో పాటు రేషన్కార్డులను ప్రభుత్వం మంజూరు చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావ�
రంగారెడ్డి జిల్లాలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల కోసం కొనసాగుతున్న గ్రామసభలు రెండోరోజూ నిరసనలు, నిలదీతల మధ్య సాగాయి. ప్రారంభంలోనే లబ్ధిదారుల ఎంపిక లిస్టులో తమపేర్లు లేవంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగ
మండల పరిధిలోని కరీంపూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా సాగింది. అధికారుల సమన్వయం లోపించినట్లుగా కనిపించింది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో చాల మంది పేర్లు జాబితాలో రాకపోవడంతో గందరగోళం నెలకొన
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలు, వార్డు సభల్లో రెండో రోజు కూడా నిరసనలు, నిలదీతలు కొనసాగాయి. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఆత్మ�
వడ్డాడి గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభ గందరగోళం మధ్య రసాభాసగా సాగింది. అర్హులను గుర్తించి నిరు పేదలకు న్యాయం చేయాలని అధికారులపై గ్రామస్తు లు, ఉపాధి కూలీలు మండిపడ్డారు. ఈ సందర్భంగా గ్రామ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన గ్రామసభలు రచ్చరచ్చ అయ్యాయి. ఇందిరమ్మ ఇండ్లు తమకు ఎందుకు రాలేదు..? రేషన్ కార్డులు ఎందుకు రాలేదు..? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్డు ఏది..? ప్రభుత్వ విడ�