అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అక్రమాలు జరిగాయంటూ గ్రామ నిరుపేదలు స్థానిక మండల
అర్హులైన పేదలందరికీ సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నల్లగొండ జిల్లా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు యడవల్లి వల్లభ్రెడ్డి అన్నారు. నిడమనూర�
అర్హులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని బీఆర్ఎస్ మోటకొండూర్ మండల ప్రధాన కార్యదర్శి ఎగ్గిడి కృష్ణ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మండలంలో జనాభా ప్రాతిపదికన ఇం
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గ్రామంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు దక్కకుండా పోయాయి. దీంతో నిరుపేదలు నిరాశ చెందుతున్నారు. ఒకరికి ఇందిరమ్మ ఇంటి మంజూరు కాగా వారిని జాబితా నుంచి తొలగించారు. మరో ఇద్దర
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం నకిరేకల్ మండలంలోని మండలాపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 45 ఇళ్లకు శంకుస్థాపన చేసి మాట్లాడా
Achampet | కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామాలలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.
Indiramma Houses | కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లను రాసుకొని ఇందిరమ్మ ఇండ్లను మేమిస్తున్నామని చెప్పడం ఇదేం రాజకీయమని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సంగసాని సురేశ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జాబితాన�
Indiramma houses | కొత్తకోట పట్టణంలో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.