ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కమిటీ సభ్యులతో శనివారం కారేపల్లి ఎంపీడీఓ సురేందర్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు మంజూరైన వారు వెంటనే ముగ్గులు పోసి నిర్మాణ పనులు ప్రా
అర్హులైన పేదలకు ఇండ్లు కేటాయించకుండా, అనర్హులకు, కాంగ్రెస్ నాయకులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో అర్హులైన పేదలు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు ది�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అవినీతిని సహించేది లేదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంతో పాటు ఉత్తటూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆయన �
MLA Madhusudan Reddy | అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో అన్ని పథకాలను మహిళా సంఘాల ద్వారానే అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్
Indiramma Houses |ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని.. అందులో భాగంగానే రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డ�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు నత్తనడకన జరుగుతున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో మొదటి దశలో 300 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా.. ఈ ఏడాది జనవరి 15న లబ్ధిదారులకు అధికారులు మంజూరు పత్రాలను అందజేశారు.
నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది..ఇల్లు కట్టుకో అని చెప్పడంతో ఉన్న ఇంటిని కూలగొట్టుకోని రోడ్డున పడ్డ ఓ బాధితుని వైనం శాలిగౌరారంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు రాజు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చాలామంది అర్హులకు అందడం లేదని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. దీనిపై అధికారులను అడిగితే తమకేమీ తెలియదని సమాధానం చెబుతున�
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తెలిపారు. సోమవారం దేవరకొండ మండలంలోని గన్యానాయక్ తండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ
Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతికి దారి తీస్తోంది. ఇళ్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యత ఎక్కడ అని బహిరంగంగానే ప్రశిస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాలను వేగవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. శనివారం చౌటుప్పల్ మండల పరిధిలోని మసీదుగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మా�
దోమకొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇల్లు లేని లబ్ధిదారులకు అందరికీ పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రతీ ఒక్కరికి రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల వా
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం తర్వాత ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోతే మక్తల్లో ఉన్న తన ఇల్లు అమ్మి లబ్ధిదారులకు పైసలిస్తానని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళలు శుక్రవారం నిరసన తెలిపారు.