అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లకు రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయనున్నామని, వాటిని ఆగస్టు 15 నాటికి లబ్ధిదారులకు అప్పగించనున్నామని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు.
ఈ ఇద్దరు మహిళలే కాదు, పేదవారి సొంతింటి కలను నిజం చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదలకు అందని ద్రాక్షగానే మిగిలింది. అర్హులను వదిలి పెట్టి అధికార పార్టీ నాయక�
పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మొదలు గ్రేటర్ పరిధిలోని పేదలకు జీ ప్లస్ 3 పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి�
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం జరిగేలా చూస్తామని, పేదవర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని పెద్దపల్లి ఎమ్మెల్యే సిహెచ్ విజయరమణారా�
తమకు సెంటు భూమి లేదని, అర్హత ఉన్నా ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు మంజూరు చేయలేదని వాజేడు మండలంలోని పెద్దగంగారం గ్రామానికి చెందిన మహిళలు భద్రాచలం ఎమ్మె ల్యే తెల్లం వెంకట్రావును నిలదీశారు.
కట్టంగూర్ మండలంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ బుధవారం నాటికి 50 శాతం పూర్తి కావాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శనివారం కట్టంగూర్ ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కా�
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మంజూరు చేయించిన ఇందిరమ్మ ఇండ్లకు శుక్రవారం చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లబ్ధిదారులతో కలిసి భూమి పూజ నిర్వహించారు.
పేదల సొంతింటి కల నేరవేర్చడమే ప్రభుత్వం లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడా�