Indiramma Houses | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనుమతి పేరిట విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండలతో ఇసుకను తరలిస్తున్నారని బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కొండ శివలింగం ఆరోపించారు.
మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని దందాలను నిర్వహిస్తున్నారని అది తన దృష్టికి వచ్చిందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పేర్కొన్నారు.
Indiramma houses | బుధవారం భీమారం మండల కేంద్రంలోని స్థానిక కస్తూర్బాగాంధీ పాఠశాలలో రూ.66 లక్షలతో అదనపు డార్మెంటరీ గదుల నిర్మాణానికి కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి శంకుస్థాపన చేసి అనంతరం స్థానిక రైతు వేదికలో ఇందిర�
Collector Rahul Raj | ఇద్దరు వ్యక్తుల భూ సమస్య వల్ల కొండ పోచమ్మ సాగర్ కాల్వ పనులు ఆగిపోయాయని.. ఈ సమస్య పరిష్కారమైతే దాదాపుగా మూడు చెరువులలోకి గోదావరి జలాలు వచ్చి 3 వేల ఎకరాల వరకు పంటలు పండుతాయని మెదక్ కలెక్టర్ రాహుల�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ప్రభుత్వ మార్గదర్శకాలను విధిగా పాటించాలని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండల పరిధిలోని మార్లగడ్డలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల�
అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అక్రమాలు జరిగాయంటూ గ్రామ నిరుపేదలు స్థానిక మండల
అర్హులైన పేదలందరికీ సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నల్లగొండ జిల్లా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు యడవల్లి వల్లభ్రెడ్డి అన్నారు. నిడమనూర�
అర్హులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని బీఆర్ఎస్ మోటకొండూర్ మండల ప్రధాన కార్యదర్శి ఎగ్గిడి కృష్ణ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మండలంలో జనాభా ప్రాతిపదికన ఇం
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గ్రామంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు దక్కకుండా పోయాయి. దీంతో నిరుపేదలు నిరాశ చెందుతున్నారు. ఒకరికి ఇందిరమ్మ ఇంటి మంజూరు కాగా వారిని జాబితా నుంచి తొలగించారు. మరో ఇద్దర
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం నకిరేకల్ మండలంలోని మండలాపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 45 ఇళ్లకు శంకుస్థాపన చేసి మాట్లాడా
Achampet | కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామాలలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.