ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో అనర్హులను ఏరివేసి, అర్హులకు మాత్రమే ఇండ్లు మంజూరు చేయాలని బీజేపీ నల్లగొండ జిల్లా కార్యదర్శి బొడిగె అశోక్ గౌడ్ అన్నారు. చండూరు మున్సిపల్, మండల శాఖ ఆధ్వర్యంలో స్థ�
పేదలందరికీ పక్కా ఇండ్లు ఉండాలని సంకల్పంతో నాడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని.. ఆమెను ఆదర్శంగా తీసుకొని నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతీ పేదవారికి ఇల్లు ఉండాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామని �
గ్రామీణ ప్రాంతా ల్లో ఇందిరమ్మ ఇ ండ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిందని, ఇక పట్టణ ప్రాంతాల్లో ఇండ్లు నిర్మిస్తామని గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
గుర్రంపోడ్ మండలంలోని జూనుతుల గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వ విధివిధానాలకు లోబడి ఇండ్ల నిర్మాణం జరగాలన్నారు. నిర్మాణాల ప�
Challa Dharma reddy | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపికైన లబ్ధిదారులను తీసేసి కాంగ్రెస్ పార్టీ అనుచరులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం ఆ పార్టీ దుశ్చర్యలకు నిదర్శనమని మ�
MLA Kovalakshmi | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో చేపడుతున్న భూమి పూజకు ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మీ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
MLA Mynampally Rohit | గురువారం మెదక్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రతాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, జడ్పి సీఈఓలతో కలిసి మెదక్
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన ఏపూరి సూర్యకళకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గృహలక్ష్మి పథకంలో భాగంగా ఇల్లు మంజూరు అయింది. అప్పటి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా గృహల
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సిమెంట్, సీకు తక్కువ ధరకు అందివ్వాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలో బుధవారం నారాయణపురం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరి�
పేదలకు ఇందిరమ్మ ఇండ్లు దక్కడం లేదని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ సింగరేణి మండలాధ్యక్షుడు, ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక కమిటీ సభ్యుడు వాంకుడోత్ గోపాల్ నాయక్ ఆవేదన వ్యక్తం