ట్విట్టర్కు పోటీగా వచ్చిన దేశీయ సోషల్మీడియా కంపెనీ ‘కూ’ తన ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. సిబ్బందిలో 30 శాతం మందిని తొలగిస్తున్నామని వెల్లడించింది. కొన్ని నెలలుగా నిధుల సమీకరణలో కంపెనీ చేసిన ప
పునర్వినియోగ వాహక నౌక తయారీ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేస్తున్న కృషి మరో మైలురాయిని దాటింది. వాయుసేన, డీఆర్డీఓతో కలిసి కర్ణాటకలోని చిత్రదుర్గలో ‘ఆర్ఎల్వీ అటానమస్ ల్యాండింగ్ మిషన్'ను �
వెటరన్ మీడియం పేసర్ జోగిందర్ శర్మ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. పొట్టి ఫార్మాట్లో తొలిసారి భారత జట్టు విశ్వ విజేతగా నిలువడంలో తనవంతు పాత్ర
షష్ఠి కన్రాడ్ (38).. వాషింగ్టన్ స్టేట్ డెమోక్రటిక్ పార్టీలో అత్యున్నత పదవిని సొంతం చేసుకున్నారు. ఆ స్థానాన్ని ‘చెయిర్ ఆఫ్ ది పార్టీగా’ వ్యవహరిస్తారు. షష్ఠి ఈ పదవిని అలంకరించిన పిన్నవయస్కురాలే కాదు..
అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సిరీస్ ‘సిటాడెల్' హిందీ రీమేక్లో నటిస్తున్నది సమంత. ఇదే పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్లో తాజాగా అడుగుపెట్టిందీ నాయిక. ఈ సందర్భంగా సిటాడెల్లోని సమం�
భారతీయ యాంటీ కరోనా మందులను చైనా ప్రభుత్వం ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో వీటిని అక్రమంగా కొనుగోలు చేయడం శిక్షార్హమైన నేరం. అయినప్పటికీ కరోనా బారిన పడుతున్న చైనా ప్రజలు ప్రభుత్వ ఆంక్షలను లెక్క చేయడం లేదు.
అమెరికాలో గ్రీన్కార్డు జారీలో సమూల మార్పులు చోటుచేసుకొనే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటివరకు ఒక్కో దేశానికి కోటా ప్రకారం గ్రీన్కార్డులు జారీచేస్తుండగా, ఇకనుంచి ప్రతిభ ఆధారంగా మాత్రమే కార్డులు జారీచే
Sundar Pichai | భారతదేశం తనలో ఒక భాగమని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆ వారసత్వాన్ని తన వెంటే తీసుకెళ్తానని చెప్పారు. భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పురస్కారం పద్మ భూషణ�
కెనడాలో ఓ భారత విద్యార్ధి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బాధిత విద్యార్ధి (20) టొరంటోలో సైకిల్పై రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన పికప్ ట్రైన్ ఢీ కొట్టడంతో మరణించాడని పోలీసులు తెలిపారు.
కొలంబియా వేదికగా డిసెంబర్ 5 నుంచి 16 వరకు జరిగే ప్రతిష్ఠాత్మక ప్రపంచ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ కోసం మంగళవారం భారత జట్టును ఎంపిక చేశారు. నలుగురు సభ్యుల బృందానికి స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను సా�
హైదరాబాద్కు చెందిన మానవ వనరుల స్టార్టప్ ‘కేక’ భారీ స్థాయిలో నిధులను సేకరించింది. సీరిస్-ఏ ఫండింగ్లో భాగంగా వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్ నుంచి 57 మిలియన్ డాలర్ల(రూ.470 కోట్లు) నిధులను సమీకరించినట్లు కం�
అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్ సాజన్ భన్వాల్ చరిత్ర సృష్టించాడు. గ్రీకో రోమన్ విభాగం కాంస్య పతక పోరులో భన్వాల్ ఉక్రెయిన్కు చెందిన దిమిత్రో వసెట్స్కిని ఓడించి అండర్-23 చ�