భారత సీనియర్ ఆటగాడు, బెంగాల్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆటలోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం వెల్లడించాడు. ఫామ్ లేమీ, గాయాల కా�
Heart Attack | ఇటీవలి కాలంలో పెరుగుతున్న హఠాత్తు గుండెపోటు మరణాలు కలవరానికి గురి చేస్తున్నాయి. యువకులు సైతం ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఉదంతాలు చూస్తున్నాం. అయితే కొన్ని జాగ్రత్తలతో హార్ట్ ఫెయిల్యూర్ ముప్పును
దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్రపన్నిన నలుగురు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు ఎట్టకేలకు శిక్ష పడింది. ఒకొకరికీ పదేండ్ల జైలుశిక్ష విధిస్తూ ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చింది. ఇండియన్ ముజాహిద
Sensex | స్టాక్ మార్కెట్లు రికార్డుల మోత మోగిస్తున్నది. రోజుకొక శిఖరాగ్రానికి చేరుకుంటున్న సూచీలు గురువారం మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరిస్తుండటం, బ్లూచిప�
భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్కుమార్ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డాడు. మంగళవారం రాత్రి మీరట్లో ప్రవీణ్కుమార్ ప్రయాణిస్తున్న ఎస్యూవీ కారును వెనుక నుంచి ట్రైలర్ ట్రక్ బలంగా ఢీకొట్టింది. దీం�
గ్రేటర్లో ప్రధానంగా మహిళలకు భద్రతా విషయంలో జీహెచ్ఎంసీ భరోసా కల్పిస్తున్నది. రద్దీ ప్రాంతాల్లో మహిళలకు అత్యవసర వీలుగా మొబైల్ షీ టాయిలెట్లను ఏర్పాట్లు చేస్తున్నది.
ఎల్రోడా బాక్సింగ్ టోర్నీలో భారత యువ బాక్సర్ విజయ్కుమార్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన 60కిలోల క్వార్టర్స్ బౌట్లో విజయ్కుమార్ 3-2 తేడాతో జోల్దాస్ జెనిసోవ్(కజకిస్థాన్)పై అద్భుత వ
భారత సంతతి శాస్త్రవేత్త జోయితా గుప్తా ప్రతిష్ఠాత్మక స్పినోజా పురస్కారానికి ఎంపికయ్యారు. డచ్కు సంబంధించి శాస్త్ర విభాగంలో అత్యున్నతమైన ఈ అవార్డును డచ్ నోబెల్ పురస్కారంగా పిలుస్తారు.
ఏఎఫ్సీ మహిళల ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ రౌండ్-2లో భారత మహిళల ఫుట్బాల్ జట్టుకు కఠినమైన డ్రా ఎదురైంది. గురువారం జరిపిన డ్రాలో గ్రూపు-సిలో భారత్.. జపాన్, వియత్నాం, ఆతిథ్య ఉజ్బెకిస్థాన్లతో తలపడాల్సి ఉం�
ఏదైనా సున్నితమైన విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలంటే.. అందరికంటే ఎత్తులో నిలబడాలి. నాలుగు దిక్కులకూ వినిపించేలా గొంతు సవరించుకోవాలి. సిమి కూడా అదపని చేసింది.
ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన, పవిత్రమైన వివాహ బంధం భారత వివా హ వ్యవస్థ. ఇది ఆధునిక సంస్కృతి విషపు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నది. పాశ్చాత్యీకరణ మోజులో భార్యభర్తల మధ్య పరస్పర అనుమానాలు, అపనమ్మకాలు
ట్విట్టర్కు పోటీగా వచ్చిన దేశీయ సోషల్మీడియా కంపెనీ ‘కూ’ తన ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. సిబ్బందిలో 30 శాతం మందిని తొలగిస్తున్నామని వెల్లడించింది. కొన్ని నెలలుగా నిధుల సమీకరణలో కంపెనీ చేసిన ప
పునర్వినియోగ వాహక నౌక తయారీ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేస్తున్న కృషి మరో మైలురాయిని దాటింది. వాయుసేన, డీఆర్డీఓతో కలిసి కర్ణాటకలోని చిత్రదుర్గలో ‘ఆర్ఎల్వీ అటానమస్ ల్యాండింగ్ మిషన్'ను �