చానుపై భారీ అంచనాలు మరో 8 రోజుల్లో కామన్వెల్త్ గేమ్స్ టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమైన తొలి రోజే రజత పతకం సాధించి..యావత్ భారతావనిని ఆనంద డోలికల్లో ముంచెత్తిన స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను.. మరో మ
చాంగ్వాన్: భారత వెటరన్ షూటర్ మిరాజ్ అహ్మద్ఖాన్ కొత్త చరిత్ర లిఖించాడు. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ స్కీట్ ఈవెంట్లో పసిడి పతకం గెలిచిన తొలి భారత షూటర్గా మీరాజ్ రికార్డుల్లోకెక్కాడు. సోమ
తొలిసారి ఫైనల్లో భారత లాంగ్ జంపర్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ న్యూఢిల్లీ: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. మెగాటోర్నీలో ఫ�
బర్మింగ్హామ్ వేదికగా ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో 215 మందితో కూడిన భారత అథ్లెటిక్స్ బృందం బరిలోకి దిగనుంది. ఇందులో 108 మంది పురుషులు, 107 మంది మహిళలు ఉన్నారని భారత ఒలి�
పాకిస్తాన్కు చెందిన మహ్మదీ బేగం శనివారం భారత పౌరసత్వం పొందింది. ఇండియన్ సిటిజన్ షిప్ యూ/ఎస్ 5(1)(ఎఫ్) కింద దరఖాస్తు చేసుకోవడంతో తనిఖీలు పూర్తి చేశారు. అనంతరం, జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ ఆధ్వర్యంలో �
రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగింది. దేశ అత్యున్నత పీఠంపై తమ అభ్యర్థిని కూర్చోబెట్టేందుకు అధికార, విపక్షాలు పావులు కదుపుతున్నాయి. దేశంలోని 18 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికారంలో ఉన్నప్పటికీ, తమ అ�
మనవి పాన్ ఇండియా మూవీస్ కాదు పాన్ వరల్డ్ కావాలి, అందుకు మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలి’ అన్నారు కమల్ హాసన్. ఆయన హీరోగా నటిస్తున్న ‘విక్రమ్' సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. మనీలా వేదికగా మంగళవారం ప్రారంభమైన టోర్నీలో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, తానీషా క్రాస్టో- ఇషాన్ భట్నాగర్ జోడీలు రెండో రౌండ్
భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) అధ్యక్షుడు నరిందర్ బాత్రాపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ప్రాథమిక విచారణకు ఆదేశించింది. హాకీ ఇండియా(హెచ్ఐ)కు చెందిన రూ.35 లక్షల నిధులను దుర్వినియోగం
మరో దిగ్గజ సంస్థకు సారథిగా భారత సంతతి వ్యక్తి నియమితులయ్యారు. అమెరికా బహుళజాతి కొరియర్ డెలివరీ దిగ్గజం ఫెడ్ఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా ఇండో-అమెరికన్ రాజ్ సుబ్రమణ్యం ఎంపికయ్యారు.