ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. మనీలా వేదికగా మంగళవారం ప్రారంభమైన టోర్నీలో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, తానీషా క్రాస్టో- ఇషాన్ భట్నాగర్ జోడీలు రెండో రౌండ్
భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) అధ్యక్షుడు నరిందర్ బాత్రాపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ప్రాథమిక విచారణకు ఆదేశించింది. హాకీ ఇండియా(హెచ్ఐ)కు చెందిన రూ.35 లక్షల నిధులను దుర్వినియోగం
మరో దిగ్గజ సంస్థకు సారథిగా భారత సంతతి వ్యక్తి నియమితులయ్యారు. అమెరికా బహుళజాతి కొరియర్ డెలివరీ దిగ్గజం ఫెడ్ఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా ఇండో-అమెరికన్ రాజ్ సుబ్రమణ్యం ఎంపికయ్యారు.
దోహ: భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ ఎనిమిదోసారి ఆసియా బిలియార్డ్స్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. శనివారం జరిగిన తుదిపోరులో ధ్రువ్ సిత్వాలాపై పంకజ్ విజయం సాధించాడు. ఓవారల్గా అద్వానీకి ఇది 24వ
బీహార్ రాష్ర్టానికి చెందిన దివ్యాంశు సింగ్ ఉక్రెయిన్లో చిక్కుకుపోయాడు. అతి కష్టమ్మీద దేశ సరిహద్దు దాటి హంగేరీ చేరాడు. అక్కడి నుంచి విమానంలో గురువారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయం చేరుకొన్నాడు. దివ్య
ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న దాడితో ఆస్తి, ప్రాణ నష్టాలు అపారం. ఈ యుద్ధంతో ఉక్రెయిన్ ప్రజల కష్టాలు, కన్నీళ్లు ఒక ఎత్తు అయితే.. అక్కడ ఉన్న విదేశీయుల పరిస్థితి మరీ దారుణం. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం ఉక్రెయ�
బీజింగ్: భారత్ సహా విదేశీ విద్యార్థులను ప్రస్తుతానికి అనుమతించబోమని చైనా మరోసారి స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఈ మేరకు విధించిన ఆంక్షలు కొనసాగుతాయని సోమవారం తెలిపింది. చైనాలో విద్యనభ్యసించే విదేశ