Rail Accidents | ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు పెరుగుతున్నాయి. గతేడాది జరిగిన ఒడిశా రైలు దుర్ఘటనలో సుమారు 290 మంది మరణించిన విషయం తెలిసిందే. దాంతో భద్రతాపరంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బాలాసోర్ ఘటన అనంతరం దేశవ్యాప
కొత్త బడ్జెట్లో కేంద్రం భారతీయ రైల్వేకు రూ.2.62 లక్షల కోట్లు కేటాయించింది. రైల్వే అనే పదాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 83 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారి మాత్రమే పలకడం గమనార్హం.
రైల్వే ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ముఖ్యంగా సామాన్యులు ఎక్కువగా ప్రయాణించే అన్ రిజర్వ్డ్ బోగీలైన జనరల్ కోచ్ల సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమవుతున్నాయి. దీంతో ఈసారి పాఠశాలలకు ముందుగానే వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నది. మరోవైపు ఎన్నికలు కూడా ఉండటంతో రైళ్లలో సీట్లన్నీ 2 నెలల ముందే రిజర్వ్ అయిపోయాయి.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రధానంగా ప్యాసెంజర్ రైళ్లలో ప్రయాణాలు సాగించే చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, పేదలకు చార్జీల విషయంలో ఊరట కల్పించేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకొన్నది.
Indian Railways | రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఎక్స్ప్రెస్ స్పెషల్గా మార్చిన ప్యాసింజర్ రైళ్లలోని సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీలను ఫిబ్రవరి 27 నుంచి పునరుద్ధరించింది కేంద్రం.
మౌలిక సదుపాయాల కల్పనలో భారతీయ రైల్వే భారీ పరివర్తన దిశగా పురోగమిస్తున్నదని, గడిచిన పదేండ్లలో రైల్వేరంగం వేగవంతంగా పురోగతి సాధించిందని పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. అమృ త్ భారత్ స్టేష
Auranga Bridge: ఔరంగ బ్రిడ్జ్ను గుజరాత్లో నిర్మించారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా దీన్ని కట్టారు. ఆ బ్రిడ్జ్కు చెందిన స్టన్నింగ్ ఫోటోను భారతీయ రైల్వేశాఖ తన ట్వీట్లో పోస్టు చేసింది.
Fine to Railways | రైలులో అపరిశుభ్రత, డర్టీగా టాయిలెట్లు, వాటర్ లేకపోవడం వంటి ఇబ్బందుల వల్ల ఒక ప్రయాణికుడు మానసిక క్షోభ ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సేవల లోపంపై వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు.
దేశవ్యాప్తంగా రామయ్య (Lord Ram) పేరుతో ఉన్న 343 రైల్వే స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల్లో రాముని పేరుతో ఉన్న ఈ రైల్వే స్టేషన్లను విద్యుత్ దీపాలతో (Illuminate) అలంకరించనున్న
Indian Railway | దేశంలోనే పెద్ద ప్రజా రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. అందుకే రైల్వేను లైఫ్లైన్గా పిలుస్తుంటారు. నిత్యం కోట్లాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే దే�
Ayodhya | అయోధ్య రామ మందిరాన్ని చేరుకోవాలనుకుంటున్న కోట్లాది మంది భక్తులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. దేశం నలుమూలల నుంచి 1000 రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.