నడిచే రైలు బండిలో నగదు అవసరమైతే ఎలా? అని చింతిస్తున్నారా? ఇప్పుడు ఆ బాధ అవసరం లేదు. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం రైళ్లలో ఏటీఎం సేవలను ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా ముంబై- మన్మాడ్ పంచవటి ఎక్స్ ప్ర�
ATM | కదిలే రైళ్లలోనూ ఏటీఎమ్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రయాణికుల కోసం రైళ్లలోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ (Indian Railways) కసరత్తు చేస్తోంది.
Railways Concession: సీనియర్ సిటీజన్ల క్యాటగిరీలో గత అయిదేళ్లలో రైల్వే శాఖకు అదనంగా 8913 కోట్ల ఆదాయం వచ్చినట్లు తేలింది. సమాచార హక్కు చట్టం కింద సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డేటా నుంచి ఈ స�
Indian Railways | భారతీయ రైల్వే నిత్యం లక్షలాది మంది గమ్యస్థానాలకు చేరుస్తున్నది. ఇందులో అత్యాధునిక సౌకర్యాలను బట్టి ప్రయాణికుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నది. రైలు స్లీపర్, జనరల్ కోచ్లు, చై�
Indian Railway | భారతీయ రైల్వే నిత్యం కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నది. ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వేలు వేలాది రైళ్లను నడుపుతున్నాయి. ఈ రైళ్లు దేశంలోని దాదాపు ప్
రైలు ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికులకు ఒక కొత్త సౌకర్యాన్ని భారతీయ రైల్వే ప్రకటించింది. రైలు బయల్దేరడానికి నాలుగు గంటల ముందు వరకు ప్రయాణికులకు తాము రైలు ఎక్కే(బోర్డింగ్) స్టేషన్ను మార్చుకునే వెసుల�
Indian Railways | స్వచ్ఛ భారత్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటే.. కొందరు అవేవీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
Ashwini Vaishnaw | సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆయన ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో 1,326 కిలోమీటర్ల మేర కవచ్ ట�
భారతీయ రైల్వేకు 2025-26 కేంద్ర వార్షిక బడ్జెట్లో రూ. 2.52 లక్షల కోట్ల కేటాయింపు జరిగింది. 17,500 సాధారణ బోగీలు, 200 వందే భారత్, 100 అమృత్ భారత్ రైళ్ల తయారీకి కేంద్రం ఆమోదం తెలిపింది.
SwaRail | రైల్వే ప్రయాణికులకు అవసరమైన అనేక సేవలను ఒకే ఛత్రం కిందకు తీసుకువస్తూ సూపర్యాప్ పేరుతో ఓ అప్లికేషన్ను రైల్వేశాఖ ప్రయోగాత్మకంగా శుక్రవారం విడుదల చేసింది.
170 ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన భారతీయ రైల్వే దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందింది. ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, రైల్వేల విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకుం
డబ్బులు లేకపోయినా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని భారతీయ రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ‘బుక్ నౌ.. పే లేటర్' పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త విధానం ద్వారా ఒక్క రూపాయి చెల్లించకపోయినా ట్రైన్ టిక�