రైలు ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికులకు ఒక కొత్త సౌకర్యాన్ని భారతీయ రైల్వే ప్రకటించింది. రైలు బయల్దేరడానికి నాలుగు గంటల ముందు వరకు ప్రయాణికులకు తాము రైలు ఎక్కే(బోర్డింగ్) స్టేషన్ను మార్చుకునే వెసుల�
Indian Railways | స్వచ్ఛ భారత్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటే.. కొందరు అవేవీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
Ashwini Vaishnaw | సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆయన ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో 1,326 కిలోమీటర్ల మేర కవచ్ ట�
భారతీయ రైల్వేకు 2025-26 కేంద్ర వార్షిక బడ్జెట్లో రూ. 2.52 లక్షల కోట్ల కేటాయింపు జరిగింది. 17,500 సాధారణ బోగీలు, 200 వందే భారత్, 100 అమృత్ భారత్ రైళ్ల తయారీకి కేంద్రం ఆమోదం తెలిపింది.
SwaRail | రైల్వే ప్రయాణికులకు అవసరమైన అనేక సేవలను ఒకే ఛత్రం కిందకు తీసుకువస్తూ సూపర్యాప్ పేరుతో ఓ అప్లికేషన్ను రైల్వేశాఖ ప్రయోగాత్మకంగా శుక్రవారం విడుదల చేసింది.
170 ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన భారతీయ రైల్వే దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందింది. ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, రైల్వేల విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకుం
డబ్బులు లేకపోయినా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని భారతీయ రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ‘బుక్ నౌ.. పే లేటర్' పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త విధానం ద్వారా ఒక్క రూపాయి చెల్లించకపోయినా ట్రైన్ టిక�
Train timetable | కొత్త సంవత్సరంలో జనవరి 1 నుంచి నూతన టైమ్టేబుల్ను అమలు చేయనున్నట్లు భారతీయ రైల్వే విభాగం ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి కొత్త టైమ్ టేబుల్ను అమలు చేయనుంది. ‘ట్రెయిన్ ఎట్ ఎ గ్లాన్స్’ 44వ ఎడిషన్కు �
అన్ని వర్గాల ప్రయాణికులకు కలిపి భారతీయ రైల్వే ప్రతి ఏడాది రూ. 56,993 కోట్లను టికెట్లపై రాయితీగా అందిస్తున్నట్టు రైల్వే మంత్రి అశ్వనీవైష్ణవ్ బుధవారం తెలిపారు. ప్రతీ టికెట్పైనా 46 శాతం రిబేటు ఇస్తున్నట్టు ప�
భారత దేశపు నవతరం అత్యాధునిక రైళ్లు త్వరలో అందుబాటులోకి రాబోతున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో బుధవారం చెప్పారు. గంటకు 280 కి.మీ. వేగంతో నడిచే రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్�
Vande Bharat Sleeper | భారతీయ రైల్వేశాఖ ఎప్పటికప్పుడు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఈ సెమీ హెస్పీడ్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాల మ�