Hydrogen Train | భారతదేశపు తొలి హైడ్రోజన్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. డిసెంబర్ నెలాఖరులో ట్రయల్ రన్ జరుగబోతున్నది. ఇక వచ్చే ఏడాది అందుబాటులోకి రాబోతున్నది. తొలిసారిగా ఈ రైలు జింద్ - సోనిపట్ మార్గంల
Amrit Bharat Train | దేశ రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వేశాఖ కీలకపాత్ర పోషిస్తున్నది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వ�
రైళ్లు, రైల్వే ప్లాట్ఫాంలు, మెట్రో రైళ్లలో రీల్స్ చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. అలాంటి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రైల్వే బోర్డు అన్ని జోన్లకు �
దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్'ను దక్షణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 1,465 రూట్ కిమీ మేరకు అమలు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన భారతీయ రైల్వే రాబోయే కాలంలో ‘హైడ్రోజన్'తో రైళ్లను నడిపేందుకు సిద్ధమవుతున్నది. తొలి హైడ్రోజన్ రైలుకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కాబో�
ప్రయాణికులకు సంబంధించి అన్ని రకాల సేవలను ఒకే గొడుకు కిందకు తెస్తూ భారతీయ రైల్వే ఒక మొబైల్ అప్లికేషన్ను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానుంది.
Railway Super App | ఇప్పటి వరకు వివిధ సర్వీసుల కోసం వేర్వేరు యాప్స్, వెబ్ సైట్లలో ఉన్న సమాచారాన్ని ఒకే సూపర్ యాప్’ ద్వారా రైలు ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రైల్వే కసరత్తు చేస్తోంది.
Advance Booking | రైలు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ (Advance Booking)ను 120 రోజుల నుంచి 60 రోజులకు కుదిస్తూ రైల్వే బోర్డు ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కొత్త నిబంధనలు (Train Ticket Booking Rule) నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.
భారతీయ రైల్వేలో అధికారుల పోస్టుల భర్తీకి పాత పద్ధతినే అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్సీ), ఇంజినీరింగ్ సర్�
నాణ్యమైన ఆహారం దొరకటం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న బేస్ కిచెన్ల స్థానంలో క్లౌడ్ కిచెన్స్ను ఏర్పాటుచేసేందుకు ‘ఐఆర్సీటీసీ’ (ఇండియన్ రైల్వే కేటరింగ్,
Railway | దేశంలో ఇటీవల రైలు ప్రమాదాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో వాటి నివారణకు రైల్వేశాఖ ప్రణాళికను వెల్లడించింది. అన్ని రైళ్లు, యార్డుల వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతో కూడిన సీసీటీవీ కెమెరాలను బి�