మౌలిక సదుపాయాల కల్పనలో భారతీయ రైల్వే భారీ పరివర్తన దిశగా పురోగమిస్తున్నదని, గడిచిన పదేండ్లలో రైల్వేరంగం వేగవంతంగా పురోగతి సాధించిందని పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. అమృ త్ భారత్ స్టేష
Auranga Bridge: ఔరంగ బ్రిడ్జ్ను గుజరాత్లో నిర్మించారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా దీన్ని కట్టారు. ఆ బ్రిడ్జ్కు చెందిన స్టన్నింగ్ ఫోటోను భారతీయ రైల్వేశాఖ తన ట్వీట్లో పోస్టు చేసింది.
Fine to Railways | రైలులో అపరిశుభ్రత, డర్టీగా టాయిలెట్లు, వాటర్ లేకపోవడం వంటి ఇబ్బందుల వల్ల ఒక ప్రయాణికుడు మానసిక క్షోభ ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సేవల లోపంపై వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు.
దేశవ్యాప్తంగా రామయ్య (Lord Ram) పేరుతో ఉన్న 343 రైల్వే స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల్లో రాముని పేరుతో ఉన్న ఈ రైల్వే స్టేషన్లను విద్యుత్ దీపాలతో (Illuminate) అలంకరించనున్న
Indian Railway | దేశంలోనే పెద్ద ప్రజా రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. అందుకే రైల్వేను లైఫ్లైన్గా పిలుస్తుంటారు. నిత్యం కోట్లాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే దే�
Ayodhya | అయోధ్య రామ మందిరాన్ని చేరుకోవాలనుకుంటున్న కోట్లాది మంది భక్తులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. దేశం నలుమూలల నుంచి 1000 రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే పట్టాలు తప్పింది. నిర్వహణ లోపం, నిధుల కొరత, పాతకాలం నాటి విధానాలు, ప్రయాణికులకు చుక్కలు చూపించే ప్రయాణాలు, పెంటకుప్పల్లాంటి స్టేషన్లు వెరసి పేదవాడి ప్ర
Indian Railways | దేశంలోని రైలు ప్రయాణికుల్లో 95.3 శాతం జనరల్, స్లీపర్ క్లాసుల్లోనే ప్రయాణిస్తున్నారు. కేవలం 4.7 శాతం మాత్రమే ఏసీ కోచ్ల్లో వెళుతున్నారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ విడుదల చేసిన డాటా వెల్లడించింది. ఈ ఏడాది
RAPIDX Train | వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు తరహాలో ర్యాపిడ్ ఎక్స్ రైళ్లు వచ్చేస్తున్నాయి. ఢిల్లీ- మీరట్ మార్గంలో శుక్రవారం దేశ ప్రధాని నరేంద్రమోదీ తొలి ర్యాపిడ్ ఎక్స్ రైలు సర్వీసును ప్రారంభిస్తారు.
Indian Railways | రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. రిజర్వేషన్ చేసుకొని ఎమర్జెన్సీ కారణంగా లేదా చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకునే వారికోసం ఇండియన్ రైల్వే గొప్ప సదావకాశాన్ని అందిస్తోం
Bihar: రైలు ప్రమాద బాధితులకు పది లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ ప్రమాద ఘటన పట్ల ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు రైల్వేశాఖ తెలిపింది. బీహార్లోని బు�
Indian Railways |రైళ్లలో ప్రయాణించే పిల్లల టిక్కెట్ల నిబంధనలను సవరించడం ద్వారా భారత రైల్వే శాఖ 2016 నుంచి ఇప్పటివరకు రూ. 2,800 కోట్లకు పైగా ఆర్జించింది.