ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే పట్టాలు తప్పింది. నిర్వహణ లోపం, నిధుల కొరత, పాతకాలం నాటి విధానాలు, ప్రయాణికులకు చుక్కలు చూపించే ప్రయాణాలు, పెంటకుప్పల్లాంటి స్టేషన్లు వెరసి పేదవాడి ప్ర
Indian Railways | దేశంలోని రైలు ప్రయాణికుల్లో 95.3 శాతం జనరల్, స్లీపర్ క్లాసుల్లోనే ప్రయాణిస్తున్నారు. కేవలం 4.7 శాతం మాత్రమే ఏసీ కోచ్ల్లో వెళుతున్నారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ విడుదల చేసిన డాటా వెల్లడించింది. ఈ ఏడాది
RAPIDX Train | వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు తరహాలో ర్యాపిడ్ ఎక్స్ రైళ్లు వచ్చేస్తున్నాయి. ఢిల్లీ- మీరట్ మార్గంలో శుక్రవారం దేశ ప్రధాని నరేంద్రమోదీ తొలి ర్యాపిడ్ ఎక్స్ రైలు సర్వీసును ప్రారంభిస్తారు.
Indian Railways | రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. రిజర్వేషన్ చేసుకొని ఎమర్జెన్సీ కారణంగా లేదా చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకునే వారికోసం ఇండియన్ రైల్వే గొప్ప సదావకాశాన్ని అందిస్తోం
Bihar: రైలు ప్రమాద బాధితులకు పది లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ ప్రమాద ఘటన పట్ల ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు రైల్వేశాఖ తెలిపింది. బీహార్లోని బు�
Indian Railways |రైళ్లలో ప్రయాణించే పిల్లల టిక్కెట్ల నిబంధనలను సవరించడం ద్వారా భారత రైల్వే శాఖ 2016 నుంచి ఇప్పటివరకు రూ. 2,800 కోట్లకు పైగా ఆర్జించింది.
IRCTC Circular Journey | పబ్లిక్ రవాణా వ్యవస్థల్లో ఎంత దూరం ప్రయాణించాలన్నా రైలు ప్రయాణం చాలా చౌక.. మరింత చౌకగా 56 రోజుల్లో దేశంలోని ప్రముఖ క్షేత్రాల్లో పర్యటించేందుకు ‘సర్క్యులర్ జర్నీ టికెట్’ అందుబాటులోకి తెచ్చింది ఐ
Jaya Verma Sinha | రైల్వే బోర్డు సీఈవో, చైర్పర్సన్గా జయవర్మ సిన్హా నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే బోర్డు సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళా అధికారి జ�
ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. లోక్సభ, పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకట
Indian Railway | ప్రయాణికులకు భారతీయ రైల్వే బోర్డు శుభవార్త చెప్పింది. వందే భారత్ సహా పలు రైళ్లలోని ఏసీ చైర్కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ప్రయాణించే వారికి భారీ ఉపశమనం కలుగనున్నది. వందే భారత్ సహా అన్ని రైళ్లల�
దేశంలోనే తొలిసారిగా ప్రాంతీయ రైలు సేవలు ఈ నెలలో ప్రారంభంకానున్నాయి. తొలి విడుతలో దాదాపు 17 కిలోమీటర్ల దూరం రైలు ప్రయాణించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.