IRCTC Circular Journey | పబ్లిక్ రవాణా వ్యవస్థల్లో ఎంత దూరం ప్రయాణించాలన్నా రైలు ప్రయాణం చాలా చౌక.. మరింత చౌకగా 56 రోజుల్లో దేశంలోని ప్రముఖ క్షేత్రాల్లో పర్యటించేందుకు ‘సర్క్యులర్ జర్నీ టికెట్’ అందుబాటులోకి తెచ్చింది ఐ
Jaya Verma Sinha | రైల్వే బోర్డు సీఈవో, చైర్పర్సన్గా జయవర్మ సిన్హా నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే బోర్డు సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళా అధికారి జ�
ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. లోక్సభ, పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకట
Indian Railway | ప్రయాణికులకు భారతీయ రైల్వే బోర్డు శుభవార్త చెప్పింది. వందే భారత్ సహా పలు రైళ్లలోని ఏసీ చైర్కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ప్రయాణించే వారికి భారీ ఉపశమనం కలుగనున్నది. వందే భారత్ సహా అన్ని రైళ్లల�
దేశంలోనే తొలిసారిగా ప్రాంతీయ రైలు సేవలు ఈ నెలలో ప్రారంభంకానున్నాయి. తొలి విడుతలో దాదాపు 17 కిలోమీటర్ల దూరం రైలు ప్రయాణించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
భారతీయ రైల్వేలోని గ్రూప్- సిలో(లెవల్-1తో కలిపి) 2.74 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఆ శాఖ వెల్లడించింది. జూన్ 2023 వరకు మొత్తం మంజూరైన పోస్టులు 9.82 లక్షలు కాగా, ఒక్క భద్రతా విభాగంలోనే 1.7 లక్షలకు పైగా ఖాళీలున్నట్�
భారతీయ రైల్వేని (Indian Railways) నిర్లక్ష్యం ఇప్పట్లో వీడేలా లేదు. ఈ నెల 2న అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఒడిశాలోని (Odisha) బహనాగ బజార్ (Bahanaga Bazar) స్టేషన్లో మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే.
ప్రతి రైలు ప్రమాదం తర్వాత రైల్వే సేఫ్టీ కమిషన్ (సీఆర్ఎస్) రంగంలోకి దిగి విచారణ చేపడుతుంది. నివేదిక చేతిక అందాక ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైల్వే మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పిస్తుంది. వీ�
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా అమెరికా అధ్యక్షుడు కూడా సంతాపం ప్రక�
Odisha train accident | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 288కి చేరింది. 900 మందికి పైగా గాయాలయ్యాయి. స్థానిక దవాఖానల్లో చికిత్స పొందుతున్న వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస�
Odisha Train Accident |‘కవచ్' వ్యవస్థ ఉంటే కచ్చితంగా ఈ ఘోర రైలు ప్రమాదం జరిగి ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ రైల్వే చరిత్రలోనే గొప్ప టెక్నాలజీ అయిన ‘కవచ్'ను తామే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కేంద
దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా మారి ఇండియన్ రైల్వేస్ దినదినాభివృద్ధి చెందుతున్నది. ఇక గత మూడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా అమలవుతున్న సరళీకరణ విధానాలు, రైల్వే వ్యవస్థపై ప్రభావం చూపుతూ లాభాల్లో నడుస్తున్న