ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారం చేపట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఆశలపై నీళ్ళు చల్లుతున్నది. ఒక్క
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఏడాది ఆగస్ట్ 15 నాటికి 75 వందేభారత్ ట్రైన్స్ను ప్రవేశపెడతామని మోదీ ప్రభుత్వం ఘనంగా చాటగా ఇప్పుడు కేవలం ఏడు రైళ్లు మాత్రమే పట్టాలెక్కాయి.
Train Travel Insurance | ఐార్సీటీసీ వెబ్ సైట్ లేదా యాప్ నుంచి టికెట్ బుక్ చేసుకున్న రైల్వే ప్రయాణికుడికి రూ.10 లక్షల వరకు బీమా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
Indian Railways | రైల్వే స్టేషన్లలో అమ్మే తినుబండారాలు సాధారణ ధరల కంటే ఎక్కువే ఉంటాయి. బయట వాటిని ఎమ్ఆర్పీ రేట్లకు అమ్మితే రైల్వే స్టేషన్లు, ప్లాట్ఫామ్లలో మాత్రం ఎమ్ఆర్పీ రేట్ల కంటే కాస్త ఎక్కువకే అమ్ముతుంట
Maharajas Express | రైలు ప్రయాణం.. అదొక మధురానుభూతి. ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగులుస్తుంది. అయితే, ఒక్కోసారి విసుగు తెప్పిస్తుంది. రద్దీ ఎక్కువగా ఉండటం, అనుకున్న సమయానికి గమ్యానికి చేర్చకపోవడం వంటివి ప్రయాణికులను అసహన�
‘వృద్ధులకు రైల్వే టికెట్పై రాయితీ ఇవ్వటం కుదరదు. సబ్సిడీలతో ఏటా రూ.59 వేల కోట్ల భారం పడుతున్నది’ ఇదీ కేంద్రంలోని బీజేపీ సర్కారు చెప్తున్న మాట. కానీ, అదే కేంద్రం బడాబాబులకు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తున�
Indian Railways | భారతీయ రైల్వే శాఖ భారీగా రైళ్లను రద్దుచేసింది. వివిధ కారణాల వల్ల దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 155 రైళ్లను రద్దు చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల
సిగ్నలింగ్, కమ్యూనికేషన్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో భారతీయ రైల్వేలు ముందంజలో ఉన్నాయని న్యూఢిల్లీలోని రైల్వే బోర్డు సభ్యులు
Viral Video | సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వింత ఘటనలు మనకు తారసపడుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పించేవి కాగా.. మరికొన్ని బాధ కలిగించేవిగా ఉంటాయి. తాజాగా, రైల్వే స్టేషన్లో జరిగిన ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియ
Indian railways | దేశంలో రోజూ వందల సంఖ్యలో రైల్వే సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. సోమవారం 140కిపైగా రైళ్లను రద్దుచేసిన రైల్వే శాఖ.. తాజా మరో 168 ట్రైన్స్ను క్యాన్సల్ చేసింది. బుధవారం దేశవ్యాప్తంగా 168
Indian Railways | భారతీయ రైల్వే (Indian Railways) దేశవ్యాప్తంగా భారీసంఖ్యలో రైళ్లను రద్దుచేసింది. మెయింటేనెన్స్, మౌలికవసతుల పనులను సాకుగా చూపుతూ మొత్తం 163 రైళ్లను క్యాన్సల్ చేసింది.