Indian railways | దేశంలో రోజూ వందల సంఖ్యలో రైల్వే సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. సోమవారం 140కిపైగా రైళ్లను రద్దుచేసిన రైల్వే శాఖ.. తాజా మరో 168 ట్రైన్స్ను క్యాన్సల్ చేసింది. బుధవారం దేశవ్యాప్తంగా 168
Indian Railways | భారతీయ రైల్వే (Indian Railways) దేశవ్యాప్తంగా భారీసంఖ్యలో రైళ్లను రద్దుచేసింది. మెయింటేనెన్స్, మౌలికవసతుల పనులను సాకుగా చూపుతూ మొత్తం 163 రైళ్లను క్యాన్సల్ చేసింది.
దసరా సందర్భంగా రైలు ప్రయాణికులకు అదనపు చార్జీల మోత మోగనున్నది. వివిధ ప్రాంతాల నుంచి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ 150 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తేనున్నది.
Dara Ghat | రాజస్థాన్లోని దారా ఘాట్.. మైదాన పర్వాతాలపై పరుచుకున్న ల్యాండ్స్కేప్ మధ్య ‘కూ..’ అంటూ దూసుకుపోతున్న దృశ్యం నెటిజెన్లను ఇట్టే కట్టిపడేస్తున్నది.
కొవిడ్ సమయంలో రైల్వేశాఖలో ఉన్న అన్ని రాయితీలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. కొవిడ్ సంక్లిష్ట పరిస్థితుల నుంచి జనం సాధారణ జీవితంలోకి రావడంతో రైల్వేశాఖ కొన్ని రాయితీలను పునరుద్ధరించి�
గుజరాత్లో భారీ వర్షాల కారణంగా రైలు రద్దై దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఐఐటీ మద్రాస్కు చెందిన ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విద్యార్థికి భారతీయ రైల్వే అసాధారణమైన సేవలను అందించింది. విద్యార్థి సత్యం గాధ్�
న్యూఢిల్లీ: రైలులో టీ కొన్న ఒక ప్రయాణికుడు షాకయ్యాడు. కప్పు టీ రూ.20 కాగా, దానికి అదనంగా సర్వీస్ చార్జీ కింద రూ.50 వసూలు చేశారు. దీంతో ఆ ప్రయాణికుడు కప్పు టీ కోసం రూ.70 చెల్లించాల్సి వచ్చింది. జూన్ 28న ఒక ప్రయాణి�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. నిరసనకారులు పెద్ద ఎత్తున రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు.
న్యూఢిల్లీ: రెండు రోజుల్లో 600కు పైగా రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. గురువారం షెడ్యూల్ చేసిన 307 రైళ్లను పూర్తిగా, 42 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. అలాగే శుక్రవారం బయలు దేరాల్సిన 320కి పైగా రైళ్లను రద్దు �
బొగ్గు రవాణాలో భారతీయ రైల్వే గణనీయ వృద్ధి సాధించిందని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ రాకేశ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2021-22 సంవత్సరంలో 111 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేసి �
రైలు ప్రయాణికులకు శుభవార్త. రైళ్లలో మళ్లీ బ్లాంకిట్స్, దుప్పట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని రైల్వే అధికారులు ప్రకటించారు. కరోనా కారణంగా రెండేళ్లుగా రైల్లో ఉన్న ఈ సౌలభ్యాన్ని కే
మేక్మైట్రిప్ గ్రూపునకు చెందిన రెడ్బస్ తాజాగా రైల్వే టిక్కెట్లను బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ‘రెడ్రైల్' యాప్ సేవలను ఆరంభించింది.
Goods Train Manager | గూడ్స్ ట్రెయిన్ మేనేజర్ (Goods Train Manager) పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని
-దేశంలో రైల్వేలను నాటి బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ కాలంలో 1853 ఏప్రిల్ 16న ఏర్పాటు చేశారు. -మొదటి రైలు బొంబాయి-థానేల మధ్య 34 కి.మీ. దూరం, 14 బోగీలతో, 400 మంది ప్రయాణికులతో గంట పదిహేను నిమిషాలపాటు 1853 ఏప్రిల్ 16న ప్రయా